Home » Tragedy Incident
తన మరణానికి కారణమైన వారికి శిక్షపడేలా చూడాలంటూ మొదటి భార్యను కోరారు.
నీ పరువు తీసే పని చేయను.. ఒకవేళ తప్పు చేస్తే ఆరోజే నా చివరి రోజు.. అంటూ బీటెక్ విద్యార్థిని తన తండ్రికి రాసిన లేఖ కన్నీళ్లు తెప్పిస్తోంది.
ప్రేమోన్మాది ఘాతుకంతో వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం కొత్త ఎల్లాల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. దీంతో భారీ సంఖ్యలో పోలీసులను మొహరించారు.
ఇంటికి కొద్ది దూరంలోనే ఆ మహిళ కొండచిలువకు బలైపోయింది. అనారోగ్యంతో ఉన్న తన బిడ్డకు మందులు కొనడానికి బయటకు వెళ్లిన ఆమెను పాడు పైథాన్ పొట్టన పెట్టుకుంది.
ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న శునకమే ఆ తండ్రి, కొడుకు పాలిట మృత్యుపాశంగా మారింది. వారిని ప్రాణాలను హఠాత్తుగా హరించింది.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. ఈ భార్య, భర్తల అనుబంధం చూసి కంటతడి పెడుతున్నారు. బతికున్నప్పుడే కాదు మరణంలోనూ ఒకరినొకరు విడిచి ఉండలేకపోయారని, వారి మధ్య ఉన్న బంధం చాలా గొప్పదని కీర్తిస్తున్నారు.
అమెరికాలో తెలంగాణ సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
అక్కడి వెళ్లిన తరువాత కారులోంచి అందరూ దిగిపోయారు. ఆ చిన్నారి మాత్రం కారులోనే పడుకుని ఉంది. కొన్ని గంటలు తరువాత వారికి విషయం గుర్తుకు వచ్చింది. తీరా వచ్చి చూసేసరికి..
బాచుపల్లిలో విషాదం.. పొట్టకూటి కొచ్చి విగతజీవులుగా కార్మికులు