Home » train accident
ఝార్ఖండ్ లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారు జామున హౌరా - సీఎస్ఎంటీ రైలు పట్టాలు తప్పింది. మూడు బోగీలు ..
గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో విజయవాడ వైపు వెళ్లే రైళ్లకు అంతరాయం ఏర్పడింది. నెల్లూరు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
చండీగఢ్- దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు (15904) గురువారం ప్రమాదానికి గురైంది.
చండీగఢ్- దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు గురువారం ప్రమాదానికి గురైంది.
కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ప్రమాదంలో మరణించిన ప్రతి కుటుంబానికి పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి రూ. 2లక్షలు, గాయపడిన ప్రతి ఒక్కరికి రూ. 50,000 ఎక్స్గ్రేషియా మొత్తాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు.
పశ్చిమ బెంగాల్లో రెండు రైళ్లు ఢీ
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో డార్జిలింగ్ జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. కాంచనజంగా ఎక్స్ప్రెస్ రైలును వెనుక నుంచి వేగంగా వచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టింది.
లోకో పైలెట్ వికాస్ కుమార్ తలకు బలమైన గాయమైందని, అతని పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో భారీ ప్రాణనష్టం..
Rare Transplant Surgery : ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన వ్యక్తికి తిరిగి చేతులను అమర్చారు. గత ఏడాది ఫిబ్రవరిలో, సర్ గంగారామ్ హాస్పిటల్, చేతి మార్పిడికి అనుమతి పొందిన ఉత్తర భారతదేశంలో మొదటి ఆసుపత్రిగా అవతరించింది.
చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. నాంపల్లి రైల్వే స్టేషన్ లో పట్టాలు తప్పిన ఎక్స్ప్రెస్.. ప్లాట్ఫాం సైడ్ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.