Transport

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి త్వరలో వస్తా: సోనూ సూద్

    August 25, 2020 / 08:30 AM IST

    త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానున్నట్లు ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూ సూద్ వెల్లడించారు. విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని మారుమూల ప్రాంతమైన కొదమ గ్రామ గిరిజనులను కలువనున్నట్లు వెల్లడించారు. గిరిజనులు చేసిన శ్రమపై సోనూ ఫిదా అయిపోయార�

    కొడుకు పరీక్ష కోసం 105 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన తండ్రి

    August 20, 2020 / 06:57 AM IST

    కొడుకు పరీక్ష కోసం ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 105 కిలోమీటర్లు దూరం సైకిల్ తొక్కాడు ఓ తండ్రి. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ తండ్రి ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుక

    గంజాయి మాఫియా : లారీలు, ఆటోల్లోనే కాదు అంబులెన్సు‌ల్లోనూ గంజాయి రవాణా

    July 8, 2020 / 08:02 PM IST

    సందట్లో సడేమియాలా గంజాయి మాఫియా రెచ్చిపోతోంది. లారీలు, ఆటోల్లోనే కాదు అంబులెన్స్‌ల్లోనూ గంజాయి రవాణా జరుగుతోంది. తమిళనాడు వయా ఏపీ, తెలంగాణ టూ కర్నాటకకు సప్లయ్‌ చేస్తున్నారు. సీక్రెట్‌గా పండించే సరుకు అవలీలగా బార్డర్‌ దాటేస్తోంది..? గంజాయి ద

    దశల వారీగా రైళ్లు, విమానాలు ?

    April 5, 2020 / 04:42 AM IST

    దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ అమలవుతున్నందున ఆ తర్వాత  రైళ్లు నడపటంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించి  సగం రోజుల�

    మేము సైతం : అత్యవసర సేవలకు మా విమానాలు వాడుకోండి

    March 28, 2020 / 02:04 AM IST

    కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా  ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించటంతో  ఎక్కడి వారక్కడే ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజా రవాణా వ్యవస్ధ స్తంభించిపోయింది. రైళ్లు,బస్సులు విమానాలతో సహా అన్ని ఆగిపోయాయి. ఉపాధి కోసం వివిధ రాష్ట్రాలక�

    ఇండియా vs కరోనా వైరస్ : మార్చి 31వరకు ప్రజారవాణా బంద్…లాక్ డౌన్ లో 75జిల్లాలు

    March 22, 2020 / 11:17 AM IST

    దేశ‌వ్యాప్తంగా 75 జిల్లాల‌ను లాక్‌ డౌన్ అవుతున్నాయి. కరోనా(కోవిడ్ 19) పాజిటివ్ కేసులు న‌మోదు అయిన జిల్లాల్లో పూర్తి నిషేధ ఆజ్ఞ‌లు అమ‌లు చేయ‌నున్నారు.  ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యానికి చెందిన క్యాబినెట్ సెక్ర‌ట‌రీ, ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీలు ఇ�

    రాజస్తాన్ లాక్‌డౌన్, కరోనా కట్టడికి ప్రభుత్వం కీలక నిర్ణయం

    March 22, 2020 / 02:45 AM IST

    కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాజస్తాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్తాన్ లాక్ డౌన్ ప్రకటించింది. నేటి(మార్చి 22,2020) నుంచి మార్చి 31వ తేదీ వరకు లాక్ డౌన్ ఉంటుందని తెలిపింది. రాజస్తాన్ కు వచ్చే అన్ని జాతీయ రహదారులను మూసివేయాలని ప్రభుత్వం ని�

    స్పెయిన్ లో కట్టలు తెంచుకున్న కరోనా….24గంటల్లో 2వేల మందికి సోకిన వైరస్

    March 15, 2020 / 03:35 PM IST

    ఆదివారం(మార్చి-15,2020)నుంచి దేశవ్యాప్త లాక్ డౌన్ తో స్పెయిన్ లో రోడ్లు,పబ్లిక్ స్పేస్ లు జనాలు లేక నిర్మానుష్యంగా మారాయి. కరోనాను కట్టడి చేసేందుకు స్పానిష్ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటోంది. శనివారం స్పెయిన్ ప్రభుత్వం రెండువారాల ఎమర్జెన్�

    బడ్జెట్ 2020 : రైతుల కోసం ప్రత్యేకంగా రైలు

    February 1, 2020 / 07:10 AM IST

    కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ(ఫిబ్రవరి-1,2020) పార్లమెంట్ లో 2020-21 బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆమె కొన్ని ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు. అందులో ఒకటి రైతులకు ప్రత్యేక రైలు సర్వీస్. రైతుల కోసం,వారి ఆదాయా�

    టెస్ట్ రన్ కూడా చేసేసింది : ఎలక్ట్రిక్ విమానాలు తయారుచేస్తున్న చైనా

    October 30, 2019 / 08:40 AM IST

    ప్రపంచదేశాలన్నీ ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లవైపు చూస్తుంటే చైనా మాత్రం అంతకుమంచి అంటోంది. చైనీయులు ఎలక్ట్రిక్ కార్ల నుండి ఎలక్ట్రిక్ విమానాలకు వెళుతున్నారు.  చైనా తయారుచేసిన నాలుగు సీట్ల ఎలక్ట్రిక్ విమానం టెస్ట్ విజయంవంతం అయినట్లు ఆ దేశ మీ

10TV Telugu News