Home » travel
కరోనా వైరస్ వ్యాప్తిపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశంలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం(మార్చి-12,2020) ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప�
భారత్ లో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయని, కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళనకరమేనని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇవాళ(మార్చి-12,2020)పార్లమెంట్ కు తెలిపారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు 73కు పెరిగాయని అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ స్పందన
బెంగళూరులో ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు తేలింది. పరీక్షలో ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలిందని కర్ణాటక వైద్యవిద్యాశాఖ మంత్రి డాక్టర్ కే సుధాకర్ తెలిపారు. కరోనా సోకిన వ్యక్తి ఇటీవల అమెరికాకు వెళ్లి వచ్చారని మంత్రి తెలిపారు. కరోనా సోకిన వ్�
సాధారణంగా చాలా మంది ప్రయాణం చేయటానికి బస్సు, రైలు, విమానం ఎక్కుతారు. మనం ప్రయాణం చేసేటప్పుడు కొంతమంది వ్యక్తులు వారి ప్రవర్తనతో …వారి చేష్టలతో ఇతర ప్రయాణికులకు విసుగు తెప్పిస్తుంటారు. ఇంక ప్రయాణం మొదలైన దగ్గర నుంచి ఫోన్ లో అవతలి వాళ్ళతో అ�
తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. నెలకోసారి బస్సులో ప్రయాణించాల్సిందిగా కోరుతూ మంత్రి.. ప్రజా ప్రతినిధులకు లేఖ రాశారు.
తల్లిదండ్రుల కోరికలను తీర్చే పిల్లలు చాలా తక్కువగా ఉంటారు. తల్లిదండ్రుల ఆశలు,కోరికలను వారు చెప్పకుండానే గమనించి వాటిని తీర్చే వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తి..మైసూర్ నివాసి అయిన డాక్టర్ కృష్ణకుమార్ గురించి సోషల్ మీడియా ద�
ప్రముఖ రైడ్ షేరింగ్ యాప్ ఉబెర్ లో కొత్త రైడ్ ఆప్షన్ రాబోతోంది. Uber Pet పేరుతో రైడ్ ఫీచర్ త్వరలో రిలీజ్ కానుంది.
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కారణంగా బస్సులు తిరక్కపోవడంతో మెట్రో రైలు సర్వీసులకు డిమాండ్ పెరిగింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు లక్ష మంది మెట్రోలో ప్రయాణం చేశారని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
సౌదీలో సంస్కరణల క్రమం కొనసాగుతోంది. ఒక్కొక్కటిగా ఆంక్షలు సడలిస్తున్నారు. కొంతకాలంగా పాత రూల్స్ ని బ్రేక్ చేస్తూ…మహిళల విషయంలో అదేవిధంగా విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు సౌదీ అనేక సంస్కరణలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు విదేశీ
ఇవాళ(సెప్టెంబర్-27,2019)ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ ఆయన విదేశీ పర్యటనలకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. మోడీ విదేశీ పర్యటనలకు సంబంధించి 18 ఫోటోలతో కూడిన ఫ్రేమ్ను తయారు చేస