Home » travel
బ్రిటన్ లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె చేసిన పని తెలిసి అంతా విస్తుపోతున్నారు. భూమ్మీద ఇలాంటోళ్లు కూడా ఉంటారా? అని వండర్ అవుతున్నారు. ఇంతకీ ఆమె ఏం చేసిందో తెలుసా..? తనకు ఇష్టమైన ఓ స్వీట్ కోసం ఏకంగా 200 కిలోమీటర్లు జర్నీ చేసేంది
విశ్వరూపం చూపిస్తున్న కరోనావైరస్ మహమ్మారి కట్టడికి దేశంలోని పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు పూర్తి స్థాయి లాక్డౌన్ విధించగా, మరికొన్ని రాష్ట్రాలు పలు మినహాయింపులు ఇచ్చి ఆంక్షలు అమలుచేస్తున్నాయి. ఈ-పాస్
young woman travels five kilometers for online classes : పోలీస్ ఆఫీసర్ కావాలనే కల కళ్లలోనే కదలాడుతున్నా… కనీస సౌకర్యాలకు దూరమై చదువుకోలేక పోయిన ఓ తండ్రి… మారుమూల గ్రామంలో పుట్టినా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశించే ఓ కూతురు… వీరిద్దరి సంకల్పం ముందు కష్టాలు చిన్నబోయా�
Frequent travellers: మీరు జీవితంలో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. టూరిజం అనాలసిస్ జర్నల్ లో పబ్లిష్ అయిన స్టడీ ప్రకారం.. తరచుగా జర్నీ చేసే వాళ్లు అస్సలు జర్నీ చేయని వాళ్లకంటే చాలా హ్యాపీగా ఉంటున్నారట. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ హాస్పిటా
US President Trump Extends H1B Visa Ban : వలస కార్మికులపై ఉన్న నిషేధాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్లీ పొడిగించారు. అమెరికాలో వర్క్ వీసాలపై ఉన్న తాత్కాలికంగా అమలవుతున్న నిషేధాన్ని మార్చి 31 వరకు పొడిగిస్తూ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. పదవి లోంచ
cm jagan abhayam: ఏపీలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రతిష్టాత్మక ప్రాజెక్టు తీసుకొచ్చాయి. అదే అభయం. ఆటోలు, క్యాబ్లలో ప్రయాణించే మహిళల భద్రత కోసం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు తెచ్చాయి. ఆటోలు, క్యాబ్లలో ప్రయాణిం�
Luncheon journey : ప్రకృతి ప్రేమికులకు తెలంగాణ టూరిజం శాఖ గుడ్న్యూస్ చెప్పింది. ఊగే అలలపై నీటి ప్రయాణాన్ని మళ్లీ అందుబాటులోకి తెచ్చింది. నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు… లాంచీ ప్రయాణాన్ని ప్రారంభించింది. 6 గంటల పాటు నదిపై సాగే ప్రయాణం అద్భుతమైన
OCI, PIO card holders to travel to India కరోనా నేపథ్యంలో గత మార్చిలో అంతర్జాతీయ ప్రయాణాలపై నిసేధం విధించిన భారత్…ఆ తర్వాత క్రమంగా ఆంక్షలు సడిలిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో తాజాగా మరికొన్ని సడలింపులు ప్రకటించింది కేంద్ర హోం మంత్రిత్వశాఖ. ఇప్పటికే కొన్�
Mumbai to Hyderabad : భాగ్యనగర కీర్తి శిఖలో త్వరలో మరో కలికితురాయి చేరనుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిని హైదరాబాద్తో అనుసంధానిస్తూ బుల్లెట్ రైలును పరుగులు పెట్టించేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. త్వరలో దేశవ్యాప్తంగా ఏడు కొత్త బుల్లెట్
దేశ వ్యాప్తంగా మెట్రో రైల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దాదాపు ఐదున్నర నెలల తర్వాత మెట్రో మళ్లీ కూతపెట్టనుంది. హైదరాబాద్లోనూ 2020, సెప్టెంబర్ 07వ తేదీ సోమవారం మెట్రోరైల్ పరుగుపెట్టనుంది. భాగ్యనగరంలో మెట్రోసేవలు దశల వారీగా అందుబాటులోకి ర�