Home » travel
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కారణంగా దేశానికి దేశానికి మధ్య సంబంధాలు దాదాపుగా తగ్గపోయాయి. అంతర్జాతీయ విమానాలు తిరగడం ఆగిపోయాయి. అయితే కరోనా తీవ్రత కాస్త తగ్గు ముఖం పట్టడంతో మినహాయింపు దేశాల జాబితాను విడుదల చేసింది యూకే ప్రభుత్వం. భారతదేశ�
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో వలస కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. నిత్యవసర సరుకులతో వెళ్తున్న రెండు వాహనాల్లో 31 మంది వలస కార్మికులు దొంగతనంగా విజయనగరం జిల్లాలోకి ప్రవేశించారు.
కరోనా.. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్. 200కు పైగా దేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. లక్షలాది మందిని మంచాన పడేసింది. వేలాది మందిని
లాక్ డౌన్ పాటించండి..రాకపోకలు వద్దు ప్లీజ్ అంటున్నారు పాలకులు. కానీ ఏ మాత్రం లెక్కచేయకుండా ప్రజలు ఇష్టమొచ్చినట్లుగా రోడ్ల మీదకొస్తున్నారు. ఆ..ఏం అవుతుంది లే..అంటూ నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో మోగుతున్న మరణ మృందంగం ఒ�
ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్(COVID-19) మొదటగా గతేడాది డిసెంబర్ లో చైనాలోని హుబే ఫ్రావిన్స్ లోని వూహాన్ సిటీలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రపంచదేశాలన్నీ వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు లాక్ డౌన్ లో ఉన్న �
భారత్ లో నాలుగో కరోనా మరణం నమోదైంది. కరోనా సోకి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ ఇవాళ(మార్చి-19,2020)పంజాబ్ లో 70ఏళ్ల వ్యక్తి మరణించాడు. తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడుతూ ఆయన హొషియార్పూర్ జిల్లాలోని బంగాలోని సివిక్ హాస్పిటల్ లో మరణించినట్లు అధిక�
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు మంగళవారం(మార్చి-17,2020)నుంచి యూరోపియన్ యూనియన్(EU)సరిహద్దులు ,షెంగ్జన్ జోన్ను మూసివేస్తున్నట్లు సోమవారం ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మాక్రాన్ తెలిపారు. మంగళవారం నుంచి 30 రోజుల పాటు ఈ ఆంక్షలు అమల్
కరోనా వైరస్(COVID-19)వ్యాప్తిని నిరోధించేందుకు ప్రైవేట్ సెక్టార్ ఆర్గనైజేషన్లు అన్నీ వర్క్ ఫ్రం హోం(ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడం)ను ప్రోత్సహించాలని ఇవాళ(మార్చి-16,2020) కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ సూచించింది. సాధ్యమైన అన్ని చోట్లా ఉద్యోగులను ఇం�
రోజురోజుకి కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. మన దేశంలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం
ఢిల్లీ శివార్లలోని నోయిడాలో ఓ లెదర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగికి కరోనా వైరస్(COVID-19)సోకినట్లు నిర్థారణ అయిందని డాక్టర్లు తెలిపారు. అయితే ఆ ఫ్యాక్టరీలో పనిచేసే దాదాపు 700మంది ఉద్యోగులను హోమ్ క్వారంటైన్(ఇంటిలోనే దిగ్భందనం)చ�