Home » travel
పర్యాటక ప్రేమికులందరికీ పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ(సెప్టెంబర్-27,2019)ప్రపంచ పర్యాటక దినోత్సవం. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకోవడం యొక్క ఉద్దేశ్యం.. ప్రపంచవ్యాప్తంగా పర్యాటక పాత్ర గురించి అవగాహన పెంచడం, సామాజిక, సాంస్కృతిక, రాజక�
భారత్ లో అనేక ఉగ్రదాడులకు పాల్పడిన జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా బుధవారం(మే-1,2019) ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.బ్రిటన్,ఫ్రాస్స్,అమెరికా ఒత్తిడితో చైనా వెనక్కి తగ్గడంతో మసూద్ ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించడానికి మ
లోక్సభ ఎన్నికలు జరిగే ప్రతిసారీ ఆప్రక్రియ పూర్తయ్యేవరకూ ఎన్నికల సిబ్బందికి ఆ పని కత్తి మీద సామే అని చెప్పాలి. అయితే అరుణాచల్ ప్రదేశ్లోని ఈసీ సిబ్బందికి ఎదురైన ఇబ్బంది మాత్రం మిగిలిన వారిలాంటిది కాదు..ఎందుకంటే ఇక్కడ పోలింగ్ స్టేషన్ కోసం
అమెరికాలో బాంబ్ సైక్లోన్ బీభత్సం సృష్టిస్తోంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న చలిగాలుల ధాటికి ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది.తుఫాను తీవ్రరూపం దాల్చడంతో పలు ప్రాంతాల్లో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.ఉత్తర కొలరాడా, తూర్ప
దేశ రాజధాని ఢిల్లీలో ఇక పబ్లిక్ ట్రాన్స్ ఫోర్ట్ ఈజీ కానుంది. ఢిల్లీ ప్రభుత్వం పబ్లిక్ ట్రాన్స్ ఫోర్ట్ కు సంబంధించి కొత్త యాప్ ను లాంచ్ చేసింది. అదే.. కామన్ మెబిలిటీ యాప్ ‘వన్ ఢిల్లీ’..
పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడితో కేంద్రం అప్రమత్తమయింది. మరిన్ని దాడులు జరిగే అవకాశముందని నిఘా వర్గాలు ఓ వైపు హెచ్చరిస్తున్న సమయంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకొంది. అన్ని రకాల కేంద్ర సాయుధ బలగాలను ఇకపై ఢిల్లీ-�
హైదరాబాద్ : జంట నగరాల్లో ప్రజా రవాణ వ్యవస్థలన్నింటికీ కలిపి కామన్ ట్రావెల్ కార్డ్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్టీసీ, మెట్రో, ఎంఎంటీఎస్, క్యాబ్లలో ప్రయాణానికి ఒకే కార్డు ద్వారా చెల్లింపులు చేసేందుకు �
క్రెడిట్ కార్డు ఒక్కటుంటే చాలు..జేబులో రూపాయి లేకున్నా ఫర్వాలేదు. ఈ రోజుల్లో క్రెడిట్ కార్డు పొందటం కూడా చాలా ఈజీ అయిపోయింది. అయితే క్రెడిట్ కార్డులు వందల ఏళ్ల క్రితమే ఉన్నాయంట. క్రెడిట్ కార్డులు అప్పుడెలా ఉన్నాయనుకుంటున్నారా? పూర్వకాలంలో �
హైదరాబాద్ : మెట్రో రైళ్లలో తొలిసారిగా ఒకే రోజు 2.25 లక్షల మంది ప్రయాణించారు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా మెట్రో రైలు సేవల సమయాన్ని పొడిగించడంతో 2.25 లక్షల మంది ప్రయాణించారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి 12.30 గంటల వరకు మెట్రో రైళ్లను నడిపారు. దీంతో ఒకే ర