Home » Tributes
రాకేష్ ఝున్ఝున్వాలా మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఆయన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రగతికి తోడ్పడ్డారని కొనియాడారు. కేంద్ర మంత్రులు, క్రీడా, రాజకీయ, వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందిన ప్రముఖులు కూడా సంతాపం ప్రకటిస్తున్నారు.
Train Driver : వాయు వేగంతో దూసుకెళ్తోంది బుల్లెట్ ట్రైన్.. కొద్దిసేపట్లో గమ్యం చేరుకోవాల్సి ఉంది. ప్రయాణికులంతా దిగేందుకు అంతా రెడీ అవుతున్నారు.
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ వాఘా సరిహద్దును సందర్శించారు. జలియన్ వాలాబాగ్ మారణకాండ 103వ వార్షికోత్సవం సందర్భంగా స్మారకం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు.
తమిళనాడులోని కూనూర్ వద్ద బుధవారం హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ జనరల్ దంపతులు సహా 11 మంది సైనికుల పార్థివ దేహాలను ఢిల్లీలోని పాలెం ఎయిర్ బేస్కు
తమిళనాడులోని కూనూర్ వద్ద బుధవారం హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ జనరల్ దంపతులు సహా 11 మంది సైనికుల పార్థివ దేహాలను ఢిల్లీలోని పాలెం ఎయిర్ బేస్కు తీసుకొచ్చారు.
ఏపీ సీఎం జగన్ నేడు కడప జిల్లా పులివెందులలో పర్యటించనున్నారు. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఇడుపులపాయ ఎస్టేట్ నుంచి బయలుదేరి 9 గంటల 50 నిమిషాలకు పులివెందుల భాకరాపురం చేరుకుంటారు.
protest of farmers reaching the 25th day : కొత్త వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతులు చేస్తోన్న ఆందోళనలు 25వ రోజుకు చేరాయి. రోజురోజుకు అన్నదాత ఉద్యమం ఉధృతమవుతోంది. అటు కేంద్రం, ఇటు రైతులు పట్టువీడటం లేదు. ఎవరికి వారే పట్టుదలకు పోతున్నారు. రైతులు ఆందోళనలు కంటిన్యూ అవుతున�
తన తోటి మంత్రి, చిరకాల ఫ్రెండ్ అరుణ్ జైట్లీని గత సంవత్సరం ఇదే రోజున కోల్పోయాను..జైట్లీ దేశానికి చాలా సేవ చేశారని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. నేడు జైట్లీ వర్ధంతి. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా ట్వీట
ఇవాళ(ఆగస్టు-20,2020)భారత మాజీ ప్రధాని, దివంగత నేత రాజీవ్ గాంధీ 76వ జయంతి సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోడీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ,వెస్ట్ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, రాజస్థాన్ స
మూడు దేశాల విదేశీ పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేరుగా అరుణ్ జైట్లీ నివాసానికి వెళ్లి వారి కుటుంబసభ్యలను పరామర్శించారు. జైట్లీకి నివాళులర్పించారు. మోడీ వెంట కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఉన్నారు. అనారో