-
Home » Tributes
Tributes
Rakesh Jhunjhunwala: రాకేష్ ఝున్ఝున్వాలా మృతిపై ప్రధాని, ప్రముఖుల సంతాపం
August 14, 2022 / 10:54 AM ISTరాకేష్ ఝున్ఝున్వాలా మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఆయన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రగతికి తోడ్పడ్డారని కొనియాడారు. కేంద్ర మంత్రులు, క్రీడా, రాజకీయ, వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందిన ప్రముఖులు కూడా…
Train Driver : 144 మందిని కాపాడి.. ప్రాణాలర్పించిన హీరో ట్రైన్ డ్రైవర్కు నివాళులు..!
June 7, 2022 / 11:29 AM ISTTrain Driver : వాయు వేగంతో దూసుకెళ్తోంది బుల్లెట్ ట్రైన్.. కొద్దిసేపట్లో గమ్యం చేరుకోవాల్సి ఉంది. ప్రయాణికులంతా దిగేందుకు అంతా రెడీ అవుతున్నారు.
CJI NV Ramana : వాఘా బోర్డర్ను సందర్శించిన తొలి భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ రికార్డు
April 14, 2022 / 01:19 PM ISTభారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ వాఘా సరిహద్దును సందర్శించారు. జలియన్ వాలాబాగ్ మారణకాండ 103వ వార్షికోత్సవం సందర్భంగా స్మారకం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు.
Tributes : వీర జవాన్లకు నివాళులర్పించిన మోదీ,ఇతర ప్రముఖులు
December 9, 2021 / 09:09 PM ISTతమిళనాడులోని కూనూర్ వద్ద బుధవారం హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ జనరల్ దంపతులు సహా 11 మంది సైనికుల పార్థివ దేహాలను ఢిల్లీలోని పాలెం ఎయిర్ బేస్కు
Tributes : పార్థీవ దేహాలకు కుటుంబసభ్యుల నివాళి..శ్రద్ధాంజలి ఘటించిన దోవల్,రాజ్ నాథ్
December 9, 2021 / 08:52 PM ISTతమిళనాడులోని కూనూర్ వద్ద బుధవారం హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ జనరల్ దంపతులు సహా 11 మంది సైనికుల పార్థివ దేహాలను ఢిల్లీలోని పాలెం ఎయిర్ బేస్కు తీసుకొచ్చారు.
CM Jagan : నేడు పులివెందులలో సీఎం జగన్ పర్యటన
October 3, 2021 / 07:35 AM ISTఏపీ సీఎం జగన్ నేడు కడప జిల్లా పులివెందులలో పర్యటించనున్నారు. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఇడుపులపాయ ఎస్టేట్ నుంచి బయలుదేరి 9 గంటల 50 నిమిషాలకు పులివెందుల భాకరాపురం చేరుకుంటారు.
25వ రోజుకు చేరిన రైతుల ఆందోళనలు..చనిపోయిన అన్నదాతలకు నివాళులు
December 20, 2020 / 02:05 PM ISTprotest of farmers reaching the 25th day : కొత్త వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతులు చేస్తోన్న ఆందోళనలు 25వ రోజుకు చేరాయి. రోజురోజుకు అన్నదాత ఉద్యమం ఉధృతమవుతోంది. అటు కేంద్రం,…
జైట్లీని గుర్తు చేసుకున్న మోడీ..ఘనంగా నివాళులు
August 24, 2020 / 11:14 AM ISTతన తోటి మంత్రి, చిరకాల ఫ్రెండ్ అరుణ్ జైట్లీని గత సంవత్సరం ఇదే రోజున కోల్పోయాను..జైట్లీ దేశానికి చాలా సేవ చేశారని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. నేడు జైట్లీ వర్ధంతి.…
రాజీవ్ గాంధీకి ప్రముఖుల నివాళి…నాన్నకు ప్రేమతో రాహుల్ ట్వీట్
August 20, 2020 / 02:47 PM ISTఇవాళ(ఆగస్టు-20,2020)భారత మాజీ ప్రధాని, దివంగత నేత రాజీవ్ గాంధీ 76వ జయంతి సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోడీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ,వెస్ట్ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ,…
జైట్లీ కుటుంబసభ్యులను పరామర్శించిన మోడీ
August 27, 2019 / 06:47 AM ISTమూడు దేశాల విదేశీ పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేరుగా అరుణ్ జైట్లీ నివాసానికి వెళ్లి వారి కుటుంబసభ్యలను పరామర్శించారు. జైట్లీకి నివాళులర్పించారు. మోడీ వెంట కేంద్ర హోంమంత్రి అమిత్ షా…