Home » TRIPURA
పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు పెల్లుబుకుతున్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రల్లో ఈ బిల్లుపై తీవ్ర నిరసనలు,ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అసోం,త్రిపుర రాష్ట్రాల్లో మంగళవారం ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. 11గంటల పాటు
మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఓ వైపు హైదరాబాద్,ఉన్నావ్ ఘటనలను దేశవ్యాప్తంగా ముక్తకంఠంతో ఖండిస్తున్న వేళ త్రిపురలో మరో దారుణం వెలుగుచూసింది. 17ఏళ్ల బాలికను దాదాపు రెండు నెలలుగా పలుసార్లు రేప్ చేసి పెట్రల్ పోసి తగులబెట్టిన ఘటన శనివారం జరిగి�