TRIPURA

    మరో ఘాతుకం : ఇద్దరు బాలికలపై ఎనిమిదిమంది యువకులు గ్యాంగ్ రేప్..ప్రాణాలతో పోరాడుతున్న బాధితులు

    April 1, 2021 / 09:51 AM IST

    8 Men Gang Rape Two Girls In Tripura : ఆడపుట్టుకలపై జరిగిన అరాచకాలకు..అకృత్యాలకు..అత్యాచారాలకు ఏమాత్రం తగ్గట్లేదు. పసిమొగ్గలను సైతం చిదిమేస్తున్న మృగాళ్ల కామాదాహం అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో అంతకంతకూ పెరుగుతున్న అత్యాచారాలు ఆడపుట్టుకలనే ప్రశ్నార్థం చేస్తున్�

    డిసెంబర్-13న ఏం జరుగనుంది…త్రిపుర సీఎం రాజీనామా ఖాయమా?

    December 8, 2020 / 10:30 PM IST

    Will Biplab Deb step down as Tripura CM? త్రిపుర సీఎం బిప్లబ్ కుమార్ దేబ్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్-13న తాను అగర్తలాలోని వివేకానంద స్టేడియంకి వెళ్లి తాను సీఎంగా కొనసాగాలా,వద్దా అని త్రిపుర ప్రజలను అడుగుతానని తెలిపారు. ఒకవేళ ప్రజలు తనకు మద్దతు తెలుపకపోతే..పార్ట�

    కామాంధులు…వృధ్దురాలిపై ఇద్దరి అత్యాచారం

    November 1, 2020 / 06:51 AM IST

    90 years old woman gang raped : కామంతో కళ్లు మూసుకుపోయిన వాళ్లకు వావి వరసలు , వయస్సు బేధాలు కనిపించవంటారు. ఈశాన్య రాష్ట్రం త్రిపురలో అదే జరిగింది. బామ్మ అని పిలుస్తూనే 90 ఏళ్ల వృధ్దురాలిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసిన హీనమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింద�

    8ఏళ్ల బాలికపై ఏడుగురు అత్యాచారం.. ఆ ఇద్దరికి కరోనా పాజిటివ్

    August 31, 2020 / 04:56 PM IST

    త్రిపురలో ఎనిమిదేళ్ల బాలికపై ఏడుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మూడో తరగతి చదువుతున్నఎనిమిదేళ్ల బాలికను ఆడకుందామని పిలిచారు. వారి మాటలు నమ్మి ఆడుకునేందుకు వెళ్లిన చిన్నారిపై అత్యాచారం చేశారు. ఈ ఘటన పశ్చిమ త్రిపుర జిల్లాల

    ఎనిమిదేళ్ల బాలికను ఆడుకుందామని పిలిచి ఏడుగురు టీనేజర్ల రేప్

    August 31, 2020 / 09:37 AM IST

    ఆడుకుందామని ఇంటికి పిలిచి ఎనిమిదేళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ కు తెగబడ్డారు ఏడుగురు టీనేజర్లు. త్రిపుర గ్రామంలో దాగుడుమూతలు ఆట ఆడుకుందామని చెప్పి బాలికను పిలిచారు. పశ్చిమ త్రిపుర జిల్లాలో ఉండే వారిలో ఆరుగురిని అరెస్టు చేయగా ఇంకొక వ్యక్తి పరా�

    15 సంవత్సరాల బాలికపై ఐదుగురు గ్యాంగ్ రేప్

    August 20, 2020 / 07:39 AM IST

    భారతదేశంలో ఓ వైపు కరోనా భయపడుతున్నా..కామాంధులు మాత్రం రెచ్చిపోతున్నారు. సభ్య సమాజం తలదించుకొనేలా వ్యవహరిస్తున్నారు. అభం, శుభం తెలియని పసికందుల నుంచి మొదలుకుని..ముసలి వాళ్లపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా త్రిపురలో 15 సంవత్సరాల బాలిక�

    10 నెలల చిన్నారికి శానిటైజర్ కలిపిన నీళ్లు తాగించిన ఆశా వర్కర్

    August 14, 2020 / 08:07 AM IST

    త్రిపురలో దారుణం చోటు చేసుకుంది. శానిటైజర్ కలిపిన వాటర్ ను 10 నెలల చిన్నారికి తాగిపించాడని ఆశా వర్కర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పోలీసులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శానిటైజర్ కలిపిన వాటర్ తాగడం �

    బాలికపై గ్యాంగ్ రేప్.. 10మంది అరెస్టు

    July 31, 2020 / 10:01 PM IST

    త్రిపురలో మరో సిగ్గుపడే ఘటన చోటు చేసుకుంది. 17 ఏళ్ల బాలికను కొవై జిల్లాలో బాలికను ఐదుగురు రేప్ చేశారు. ఘటనలో పరోక్షంగా కారకులైన వారితో కలిపి మొత్తం పది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. రేప్ జరగడానికి చోటు ఇవ్వడంతో పాటు ఈ ఘటన జరిగేందుక�

    సీఎం ఇంటిపై దాడులు, రైల్వే స్టేషన్ లకు నిప్పు : ఈశాన్యంలో CAB మంటలు

    December 12, 2019 / 03:40 AM IST

    కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు(CAB)తో ఈశాన్య భారతం అట్టుడికిపోతోంది. పౌరసత్వ బిల్లుకి వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతం అయ్యాయి. ముఖ్యంగా

    పౌరసత్వ బిల్లుపై నిరసనలు..24గంటలు ఇంటర్నెట్ బంద్

    December 10, 2019 / 03:09 PM IST

    పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు పెల్లుబుకుతున్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రల్లో ఈ బిల్లుపై తీవ్ర నిరసనలు,ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అసోం,త్రిపుర రాష్ట్రాల్లో మంగళవారం ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. 11గంటల పాటు

10TV Telugu News