Home » TRIPURA
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రఘువంశీ హత్య కేసు మరవకముందే త్రిపురలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది..
మినాతి దేబ్నాథ్కు మొత్తం ముగ్గురు కుమారులు ఉన్నారు. 2022లో ఆమె భర్త చనిపోయాడు.
తన పొడవాటి జుట్టును దానం చేయడం గురించి అనుసూయా ఘోష్ను అడిగినప్పుడు, తన జుట్టును దానం చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నట్లు చిన్నారి చెప్పింది.
ఓ బాలుడిని కొడుతున్న సమయంలో పాఠశాల ఉపాధ్యాయులు ఎవరూ అడ్డుకోకపోవడం గమనార్హం.
బుధవారం సౌరాష్ట్ర, కచ్ లో, బుధవారం, గురువారం గుజరాత్ రీజియన్ లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
పెద్ద సంఖ్యలో ప్రజలు ఇనుముతో చేసిన రథాన్ని జనం లాగుతున్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్ హైటెన్షన్ వైర్లను రథం తాకింది. దీంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్ తో మంటలు చెలరేగాయి.
రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దు గ్రామాలకు స్వాంత్ర్య సమరయోధుల పేర్లు పెట్టాలని నిర్ణయించింది.
అసెంబ్లీ సమావేశాలు అంటే ప్రజల సమస్యల గురించి చర్చించే వేదిక. చట్టాలు చేసే సభ. అటువంటి సభలో బీజేపీ ఎమ్మెల్యే నిస్సిగ్గుగా పోర్న్ వీడియోలు చూస్తు అడ్డంగా బుక్ అయ్యారు. త్రిపుర అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా బీజేపీ ఎమ్మెల్యే జదబ్ లాల్ నాథ్ పో
త్రిపురలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బీజేపీ నేత డాక్టర్ మాణిక్ సాహా త్రిపుర సీఎంగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం అగర్తలాలోని వివేకానంద మైదానంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది.
ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరు కానున్నారు. మాణిక్ సాహా.. కాంగ్రెస్ పార్టీ మాజీ నేత. ఆయన 2016లో బీజేపీలోకి వచ్చారు. అనంతరం కేవలం పది నెలలకే ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న విప్లవ్ దేవ్ని తొలగించిన ఈయన�