-
Home » TRIPURA
TRIPURA
హనుమ విహారి కీలక నిర్ణయం.. ఆంధ్రాకు గుడ్ బై.. కొత్త అధ్యాయం మొదలు అంటూ..
టీమ్ఇండియా ఆటగాడు హనుమ విహారి (Hanuma Vihari) కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ క్రికెట్లో తన సొంత రాష్ట్ర జట్టు..
ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం.. హత్యచేసి బాడీని ట్రాలీ బ్యాగులో పెట్టి ఐస్క్రీం ఫ్రీజర్లో భద్రపర్చారు.. మూడ్రోజుల తరువాత..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రఘువంశీ హత్య కేసు మరవకముందే త్రిపురలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది..
మహిళను చెట్టుకు కట్టేసి.. సజీవ దహనం చేసిన కొడుకులు, కోడలు
మినాతి దేబ్నాథ్కు మొత్తం ముగ్గురు కుమారులు ఉన్నారు. 2022లో ఆమె భర్త చనిపోయాడు.
LKG Class Girl Donated Hair: క్యాన్సర్ బాధితురాలి చికిత్స కోసం తన వెంట్రుకలను ఇచ్చిన ఎల్కేజీ చిన్నారి
తన పొడవాటి జుట్టును దానం చేయడం గురించి అనుసూయా ఘోష్ను అడిగినప్పుడు, తన జుట్టును దానం చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నట్లు చిన్నారి చెప్పింది.
Hijab: హిజాబ్ వేసుకుని పాఠశాలలోకి ఎందుకు వెళ్తున్నారంటూ.. స్కూల్ ముందు..
ఓ బాలుడిని కొడుతున్న సమయంలో పాఠశాల ఉపాధ్యాయులు ఎవరూ అడ్డుకోకపోవడం గమనార్హం.
Heavy Rains : రానున్న ఐదు రోజులు దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ
బుధవారం సౌరాష్ట్ర, కచ్ లో, బుధవారం, గురువారం గుజరాత్ రీజియన్ లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Jagannath Rath Yatra Tragedy : జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి.. విద్యుత్ షాక్ తో ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు మృతి
పెద్ద సంఖ్యలో ప్రజలు ఇనుముతో చేసిన రథాన్ని జనం లాగుతున్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్ హైటెన్షన్ వైర్లను రథం తాకింది. దీంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్ తో మంటలు చెలరేగాయి.
Tripura Govt : 75 సరిహద్దు గ్రామాలకు స్వాతంత్య్ర సమరయోధుల పేర్లు .. ప్రభుత్వం కీలక నిర్ణయం
రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దు గ్రామాలకు స్వాంత్ర్య సమరయోధుల పేర్లు పెట్టాలని నిర్ణయించింది.
Tripura BJP MLA : అసెంబ్లీలో అడల్ట్ వీడియో చూస్తూ అడ్డంగా బుక్కైన బీజేపీ ఎమ్మెల్యే
అసెంబ్లీ సమావేశాలు అంటే ప్రజల సమస్యల గురించి చర్చించే వేదిక. చట్టాలు చేసే సభ. అటువంటి సభలో బీజేపీ ఎమ్మెల్యే నిస్సిగ్గుగా పోర్న్ వీడియోలు చూస్తు అడ్డంగా బుక్ అయ్యారు. త్రిపుర అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా బీజేపీ ఎమ్మెల్యే జదబ్ లాల్ నాథ్ పో
Tripura CM Manik Saha: త్రిపురలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం.. రెండోసారి సీఎంగా మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం ..
త్రిపురలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బీజేపీ నేత డాక్టర్ మాణిక్ సాహా త్రిపుర సీఎంగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం అగర్తలాలోని వివేకానంద మైదానంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది.