Home » TRIPURA
పోలీసులు చొరవ తీసుకుని ఘర్షణను నిలివేయగా, బీజేపీ నేతలు ఘర్షణకు కారణమంటూ కాంగ్రెస్, కాంగ్రెసే కారణమంటూ బీజేపీ కార్యకర్తలు నిరసనకు దిగడం గమనార్హం. కాగా తమ పార్టీ కార్యకర్తలు పలువురు గాయపడ్డారని, వారంతా రనిర్బజార్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నా�
Assembly Election: ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం మధ్యాహ్నం విడుదల చేసింది. మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం.. త్రిపురలో ఫిబ్
మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం.. త్రిపురలో ఫిబ్రవరి 16న, నాగాలాండ్, మేఘాలయలో ఫిబ్రవరి 27న ఎన్నికలు జరుగుతాయి. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 2న విడుదలవుతాయి. ఈ ఎన్ని�
త్రిపుర సీఎం మాణిక్ సాహ ఓ బాలుడికి డెంటల్ సర్జరీ చేశారు. చాలా గ్యాప్ తరువాత సర్జరీ చేశానని అయినా ఎటువంటి సమస్యలేదని బాలుడు పరిస్థితి బాగానే ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా మాణిక్ సాహా మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘బీజేపీ గంగానది లాంటిది. గంగానదిలో మునిగితే పాపాలు పోయినట్లుగానే, ప్రతిపక్ష నేతలు బీజేపీలో చేరితే, వాళ్ల పాపాలు పోతాయి.
త్రిపుర మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ బిప్లబ్ దేవ్ ఇంటిపై దుండగులు దాడి చేసి, నిప్పు పెట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని, పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బందిని అక్కడికి రప్పించి మంటలను అదుపు చేశారు.
భారత్ లో మరో మూడు ప్రదేశాలకు యునెస్కో గుర్తింపు లభించింది. ప్రధాని నరేంద్ర మోడీ జన్మ స్థలం గుజరాత్ లోని వాద్ నగర్ తో పాటు ఈశాన్య రాష్ట్రాల ఆన్కోర్వాట్గా పిలిచే త్రిపురలోని ఉనాకోటీ (రాతి శిల్పాలు)మొతెరాలోని సూర్య దేవాలయాలకు ఈ గౌరవం దక్క�
డ్రగ్స్కు బానిసైన ఒక కుర్రాడు సొంత కుటుంబాన్నే హత్య చేశాడు. తల్లిని, చెల్లిని, తాతను చంపాడు. అడ్డొచ్చిన మరో వ్యక్తినీ హత్య చేశాడు. నలుగురి మృతదేహాల్ని బావిలో పడేసి పరారయ్యాడు.
2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రెండు రాష్ట్రాలకు బీజేపీ కొత్త అధ్యక్షుల్ని నియమించింది. ఉత్తర ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా భూపేంద్ర సింగ్ చౌదురిని, త్రిపుర బీజేపీ అధ్యక్షుడిగా రాజీవ్ భట్టాచార్యను బీజేపీ నియమించింది.
మాణిక్ సాహా వృత్తిరీత్యా దంత వైద్యుడు. ఈ ఏడాది త్రిపుర నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2016లో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు.