Home » TRIPURA
నిన్న అమిత్ షాను బిప్లవ్ దేవ్ కలిశారు. బీజేపీ హైకమాండ్ ఆదేశాలతో బిప్లవ్ దేవ్ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.
ఈశాన్య రాష్ట్రం త్రిపురలో ఘోరం చోటు చేసుకుంది. తన ఇద్దరు మైనర్ కూతుళ్లు, ఒక ఎస్సైతో సహా ఐదుగురిని హతమార్చాడో ఉన్మాది.
త్రిపుర పోలీసులు ఇద్దరు మహిళా జర్నలిస్టులు సమృద్ధి సకునియా, స్వర్ణ ఝాలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
అర్ధరాత్రి సమయంలో సరిహద్దు దాటి త్రిపుర రాష్ట్రంలోని గ్రామాల్లోకి ప్రవేశించి ఇళ్లలోని ఆవులను దోగిలించి సరిహద్దు దాటిస్తున్నారు.
త్రిపురలో టీఎంసీని మరింత విస్తరించే ఉద్దేశ్యంతో మమతాబెనర్జీ మేనల్లుడు,టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ గతవారం త్రిపుర రాజధాని అగర్తలాలో పర్యటించిన సమయంలో ఆయన కాన్వాయ్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే.
టీఎంసీ ఎంపీ, మమతా బెనర్జీ మేనల్లుడైన అభిషేక్ బెనర్జీ కాన్వాయ్ పై సోమవారం దాడి జరిగింది. డైమండ్ హర్బర్ టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఈరోజు త్రిపుర రాష్ట్రంలోని అగర్తలలో పర్యటించారు.
త్రిపుర రాష్ట్రంలో డెల్టా ప్లస్ కేసులు అధికంగా వెలుగు చూడడం అందర్నీ కలవరపెడుతోంది. 151 శాంపిల్స్ ను జీనోమ్ స్వీకెన్సింగ్ కు పంపగా..138 కేసులు డెల్టా ప్లస్ వేరియంట్ గా తేలాయని రాష్ట్ర ఆరోగ్య నిఘా అధికారి డా.దీప్ కుమార్ దెబ్బర్మా వెల్లడించారు.
2015లో ఓ లక్ష్యంతో రాసిన పరీక్షలు..2016లో ఓ కెమెరా కన్ను అనుకోకుండా క్లిక్ మనిపించిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైలర్ అయ్యింది. ఏంటీ ఆ రెండేళ్లలో జరిగింది? ఆ ఫోటో ఎవరిది? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఆ ఫోటోలో ఉన్నది మరెవరో కాదు. ‘చాందినీ చం�
ఇక పరీక్షల అంశంపై సోమవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. అయితే తాజాగా అస్సాం, పంజాబ్, త్రిపుర రాష్ట్రాలు కూడా పరీక్షలు రద్దు చేస్తామని తెలిపాయి. ఇక మిగిలింది ఆంధ్ర ప్రదేశ్ ఒక్కటే, రేపటి విచారణలో ఆంధ్ర ప్రదేశ్ ప�
కర్ఫ్యూ నిబంధనలను ఉల్లఘించి పెళ్లి సంబరం చేసుకుంటున్న వారికి వెస్ట్ త్రిపుర జిల్లా కలెక్టర్ డాక్టర్ శైలేష్ కుమార్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.