TRS

    పుణ్యం ఊరికేపోదు : యాక్సిడెంట్ స్పాట్ లోనే బాధితులకు ఎంపీ వైద్యం

    February 9, 2019 / 03:57 AM IST

    ఆయనో ప్రజా ప్రతినిధి. పార్లమెంట్ సభ్యుడు. రోడ్డు మీద వెళ్తున్న సమయంలో ఓ ప్రమాదం చూశాడు. ఓ మహిళ గాయపడిన విషయాన్ని గమనించారు. వెంటనే కారు దిగి ప్రాథమిక చికిత్స అందించారు. ఆయన ఎవరో కాదు..  భువనగిరి ఎంపీ డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌. వివరాల్లో�

    మోడీ రైతు బంధు : ఎలాంటి లాభం లేదంటున్న నిపుణులు

    February 8, 2019 / 08:23 AM IST

    హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన కిసాన్‌ సమ్మాన్‌ పథకం రైతులకు నిజంగా మేలు చేకూర్చుతుందా? నరేంద్ర మోడీ సర్కార్‌ ప్రకటించిన సాయం...

    తెలంగాణ బరిలో జనసేన : ఆ 3 ఎంపీ స్థానాలే ఎందుకు

    February 8, 2019 / 05:48 AM IST

    హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సైలెంట్‌గా ఉన్న జనసేనాని... త్వరలో జరిగే పార్లమెంట్‌ ఎన్నికలపై దృష్టి సారించారు. తెలంగాణలో 3 పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ చేసేందుకు

    కారణం ఏంటి : జగ్గారెడ్డి జర తగ్గాడు

    February 6, 2019 / 08:17 AM IST

    సంగారెడ్డి: కేసీఆర్‌ అంటేనే ఒంటికాలిపై లేచే జగ్గారెడ్డి వెనక్కితగ్గారా? ఎప్పుడూ నిప్పులు చెరిగే ఆయన... మెతకవైఖరి అవలంభిస్తున్నారా? ఆయన స్వరం ఎందుకు మారింది?

    అభివృద్ధి బాటలో : సీఎంగా కేసీఆర్ పాలనకు 50రోజులు

    February 1, 2019 / 02:28 PM IST

    హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా 50రోజులు పూర్తయ్యాయి. 2018 డిసెంబర్ 13న సీఎంగా ప్రమాణం చేసిన కేసీఆర్..

    ఓటర్ల బడ్జెట్: టీఆర్ఎస్

    February 1, 2019 / 01:33 PM IST

    ఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన రైతు స‌మ్మాన్ నిధి ప‌థ‌కాన్ని గులాబి పార్టీ స్వాగ‌తిస్తూనే….. చుర‌క‌లు అంటించింది. ఇది ఓటాన్ బ‌డ్జెట్ గా లేద‌ని ఓట‌ర్ల బ‌డ్జెట్ గా ఉంద‌ని ఎద్దేవా చేసింది. రైతు స‌మ‌స్య‌ల‌పై కేసిఆర్ కు ఉన్న ముందు చూపు &

    ఇక కట్టుడే : తెలంగాణ సచివాలయానికి లైన్ క్లియర్

    January 29, 2019 / 01:18 PM IST

    హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి గుడ్ న్యూస్. నూతన సచివాలయం నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. బైసన్ పోలో గ్రౌండ్స్‌లో కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

    పరిమితం : ఎంపీ ఎన్నికల్లో గులాబీకి పతంగి మద్దతు

    January 27, 2019 / 01:51 PM IST

    హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ కేవలం హైదరాబాద్‌కే పరిమితంకానుంది. మిగతా ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్‌కు మద్దతు తెలపనుంది. పరస్పర సహకారంతో తెలంగాణలోని 16 స్థానాలను టీఆర్ఎస్‌.. హైదరాబాద్‌ స్థానాన్ని ఎంఐఎం దక్కించుకునేందుకు పక్కా వ్�

    బీసీలకు వరాలు:జయహో బీసీ సభలో చంద్రబాబు

    January 27, 2019 / 01:02 PM IST

    రాజమహేంద్రవరం: టీడీపీ అధికారంలోకి వచ్చాక  బీసీలకు  గుర్తింపు వచ్చిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు.  ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా బీసీల కోసం కృషిచేసింది టీడీపీయేనని ఆయన అన్నారు. స్ధానిక ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చ�

    ఎంపీగా రేవంత్ రెడ్డి: మహబూబ్ నగర్ నుంచి పోటీ 

    January 27, 2019 / 10:04 AM IST

    మహబూబ్ నగర్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాకలు తీరిన రాజకీయ నాయకులే పరాజయం పాలయ్యారు. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలైన  టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్  రేవంత్ రెడ్డిని పార్లమెంట్  ఎన్నికల్లో పోటీ చేయించాల�

10TV Telugu News