TRS

    హక్కులను కాలరాస్తున్నారు: కేంద్రంపై కేసీఆర్ గుస్సా

    February 23, 2019 / 07:57 AM IST

    హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం.. రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని అన్నారు. రాష్ట్రాల అధికారాలను తన గుప్పిట్లో

    నెంబర్ బ్లాక్ చేశారా : KTR, ఉత్తమ్ మధ్య సరదా సంభాషణ

    February 23, 2019 / 06:25 AM IST

    ఎప్పుడూ సీరియస్‌గా ఉండే నాయకుల మధ్య నవ్వులు విరబూసాయి. ఎన్నికల్లో మాటల తూటాలు పేల్చుకున్న వారి మధ్య సరదా సంభాషణ జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్

    పెద్దల సభ : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే

    February 22, 2019 / 11:23 AM IST

    ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆయా పార్టీలు అభ్యర్థుల ఖరారులో తలమునకలయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేసింది. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడం..ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కూడా కంప్లీట్ కావడంతో టీఆర

    నాకు చానెళ్లు లేవు.. టీడీపీ, వైసీపీ చేతులు కలిపాయి

    February 22, 2019 / 10:57 AM IST

    వైసీపీ, తెలుగుదేశం పార్టీలు జనసేన పార్టీని దెబ్బ కొట్టేందుకు శాయ శక్తుల కృషి చేస్తున్నాయంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. జనసేన పేరును చెడగొట్టేందుకు టీడీపీ, వైసీపీ చేతులు కలిపాయని ఓ సీనియర్ రాజకీయ విశ్లేషకుడు తనకు చెప్పినట్లు జనస

    సిరిసిల్లలో 3 వేల ఇళ్ల స్థలాల పంపిణీ

    February 20, 2019 / 11:32 AM IST

    రాజన్న సిరిసిల్ల:  అర్హులందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు.జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో 3,052 మంది లబ్ధిదారులకు కేటీఆర్‌ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సంద

    రైల్వే కేసుల ఉపసంహరణ : ఉద్యమ సమయంలో ధర్నాలు

    February 16, 2019 / 01:53 PM IST

    హైదరాబాద్: తెలంగాణా ఉద్యమ సమయంలో నమోదైన రైల్వే కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోరూతూ  సీఎం కేసీఆర్ తో సహా పలువురు నాయకులు ఉద్యమ సమయంలో రైల్ రోకోలు,  రైలు పట్టాలపై నిరసనలు తెలుపుతూ ధర్నాలు నిర్వహించారు.  క�

    గుడ్ న్యూస్ : రూపాయికే నల్లా కనెక్షన్

    February 14, 2019 / 05:11 PM IST

    హైదరాబాద్ : సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ వినిపించారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో నీటి కనెక్షన్‌ రేటును ప్రభుత్వం భారీగా తగ్గించింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్

    వరి విరగ పండింది : అన్నదాతల్లో ఆనందాలు

    February 13, 2019 / 03:37 PM IST

    సంగారెడ్డి: తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ అనుకూల విధానాలతో రైతుల లోగిళ్లు ధాన్యపు రాసులతో తులతూగుతున్నాయి. ధాన్యంతో అన్నదాతల మోములో

    పోటీకి ఆసక్తి : టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు వీరేనా 

    February 13, 2019 / 01:08 AM IST

    హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేసేందుకు టీఆర్‌ఎస్‌ వ్యూహాలు రచిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌… సిట్టింగ్‌లందరికీ దాదాపు టికెట్లు ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే.. గత ఎన్నికల్లో ఇతర పార్టీలు గెలిచిన స్థా

    ఈసీకి కొత్త డిజైన్: కారు గుర్తు షేపులు మారాయి

    February 9, 2019 / 05:13 AM IST

    ఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం సూచన మేరకు టీఆర్ఎస్ పార్టీ  రీడిజైన్ చేసిన  కారు లోగోను  కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది. తెలంగాణాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  కారు గుర్తును పోలిన ట్రక్కు గుర్తు వల్ల 15 స్ధానాల్లో 15 వేల వరకు ఓట్లు నష

10TV Telugu News