Home » Trust
అమ్మాయి అబ్బాయిని ప్రేమించాలంటే ఏం చేయాలి..? ఎలాంటి అబ్బాయిల్ని అమ్మాయిలు ఇష్టపడతారు..? అబ్బాయిల్లో అమ్మాయిలకు ఎటువంటి క్వాలిటీస్ నచ్చుతాయి..? ప్రేమించటానికి అందం ఒకటే నిర్వచనమా..మానసిక నిపుణులు ఏం చెబుతున్నారు..
ఒక మాట... అట... అంటూ షికారు చేస్తుంది. అదే రూమర్.. అంతే ఇక విధ్వంసం సృష్టిస్తుంది. బంధాల్ని తెంచేస్తుంది. వాటి బారిన పడిన వారు త్వరగా కోలుకోరు. అయితే వాటికి చెక్ పెట్టడానికి కొన్ని మార్గాలున్నాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించే శ్రీవారి అన్నదానం ట్రస్ట్కు కోటీ పదివేల నూట పదహారు రూపాయలు విరాళంగా అందజేశారు
donate silver bricks Says Bank Lockers Out of Space : అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళాలు భారీ స్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. బంగారం, వెండి, ఇత్తడి, నగదు ఇలా భక్తులు ఎవరికి తోచినవి వారు విరాళాలుగా ఇస్తున్నారు. అలా ఇచ్చిన విరాళాలు ఇప్పటికే రూ. 1,500 కోట్లు దాటిపోయాయి. అలాగే ఎం
Vaccinate political leaders first : కరోనా వైరస్ వ్యాక్సిన్పై భారతీయుల అభిప్రాయాలు క్రమంగా మారుతున్నాయి. ఇన్నాళ్లూ భారత ప్రజలు వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురు చూశాడు. ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత వేసుకోవడానికి నో చెబుతున్నారు. టీకా వేసుకోవడానికి దాదాపు 60శాత�
Ram temple in 3 years అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని రూ.1,100 కోట్లు ఖర్చుతో మూడేళ్లలో పూర్తి చేస్తామని రామ్జన్మభూమి తీర్థ క్షేత్ర న్యాస్ ట్రస్ట్ ట్రెజరర్ స్వామి గోవింద్దేవ్ గిరి మహరాజ్ తెలిపారు. ప్రధాన ఆలయం రూ. 300 నుంచి రూ. 400 కోట్లు ఖర్చుతో మూడేళ్లల�
Ayodhya Trust Design Of Mosque : వచ్చే ఏడాదిలో అయోధ్యలో మసీదు నిర్మాణం జరగనుంది. దీనికి సంబంధించి భవన ఆకృతిని అయోధ్య మసీదు ట్రస్టు విడుదల చేసింది. గత ఏడాదిలో సుప్రీంకోర్టు అయోధ్యలో రామాలయం, మసీదులను విడివిడిగా నిర్మించుకోవచ్చని తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.
Ayodhya Ram Temple trust calls for ‘expert suggestions’ on facilities at temple complex అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. అయితే, రాముడి దర్శనానికి రోజుకు లక్ష నుంచి 5 లక్షల మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేసిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్…. అందుకు తగిన విధంగ�
అయోధ్యలో నిర్మించనున్న మసీదుకు జామియా మిల్లియా ఇస్లామియా ఆర్కిటెక్చర్ విభాగం డీన్ ప్రొఫెసర్ ఎస్.ఎం.అక్తర్ డిజైన్లు అందించనున్నారు. ప్రొఫెసర్ అక్తర్ డిజైన్లు అందిస్తారని జామియా పీఆర్వో తెలిపారు. మసీదు భవన సముదాయానికి డిజైన్లు అం�
తెలంగాణ రాష్ట్రంలో పౌల్ట్రీ రంగం, కోళ్ల దాణా విషయంలో ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు సీఎం కేఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని, మోదీ సర్కార్ను నమ్ముకుంటే..శంకరగిరి మాన్యాలే..అంటూ..ఎద్దేవా చేశారు. ఉన్నది లేనిది ఊహించు