Home » TS Congress Party
రెండు గ్యారెంటీ పథకాలను చేవెళ్లలో ప్రారంభించాలని ప్రభుత్వం భావించినప్పటికీ ఎన్నికల కోడ్ అడ్డువచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా
వచ్చే 60 రోజుల్లో లోక్ సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, ఆ ఎన్నికల్లో మంచి ఫలితాలకోసం కృషి చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు టీపీసీసీ ప్రెసిడెంట్, సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి గుడ్ బై చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత సీఎం కేసీఆర్ కు పంపించారు.
మొత్తం 119 నియోజకవర్గాలకు వెయ్యికిపైగా దరఖాస్తులకుపైగా వచ్చాయి. ఆశావహుల్లో పలువురు పారిశ్రామిక వేత్తలూ ఉన్నారు. కొందరు రెండు, మూడు నియోజకవర్గాలకు కూడా దరఖాస్తులు చేసుకున్నారు.
జనాభాలో అరవై శాతం ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతుందని, నరేంద్ర మోదీ ఓబీసీ ప్రధాని అయినప్పటికీ బీసీలకు న్యాయం జరగడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత హన్మంతరావు అన్నారు.