Home » TSRTC MD Sajjanar
ఆసియా ఖండంలోనే అతి పెద్ద ఆదివాసి గిరిజన జాతర... తెలంగాణలోని ప్రసిద్ధ మేడారం సమ్మక్క సారక్క జాతర కోసం ఆర్టీసీ ప్రత్యేక యాప్ ను రూపోందించిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.
తెలంగాణ ఆర్టీసీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. సొంత ఊళ్లకు వెళ్లిన వారి కోసం 3,500 ప్రత్యేక బస్సులు నడపనుంది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం పట్ల ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విచారం వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న సంబంధం గురించి చెప్తూ.. రెండేళ్ల తమ బాంధవ్యం గురించి చెప్పుకొచ్చారు.
ఆర్టీసీ బస్సు_లో సజ్జనార్ కుటుంబం_
ఆ గ్రామానికి బస్ సర్వీసు ఆపేసి 12ఏళ్లు దాటేసింది. రోడ్ బాగాలేదని, ప్రయాణికుల రద్దీ ఉండటం లేదని సర్వీస్ నిలిపేశారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత టీఎస్ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ వచ్చిన తర్వాత
నాగర్ కర్నూలు జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండల పరిధిలో నాయినిపల్లి మైసమ్మ ఆలయం ఉంది. ఈ టెంపుల్ కు ప్రతి ఆదివారం భక్తులు భారీగా తరలివస్తుంటారు.
సార్...బస్సులో కండక్టర్ కు రూ. 100 ఇచ్చాను...చిల్లర తీసుకోవడం మరిచిపోయాను.. ఆ డబ్బు పంపించాలంటూ..ఓ స్టూడెంట్...ఏకంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు ట్వీట్ చేశాడు.
పెట్రోల్ ధరలు పెరిగాయని ప్రజలు ఆందోళన చెందవద్దని..టీ 24 పేరిట 24 గంటల పాటు చెల్లుబాటు అయ్యేలా టికెట్ ను రూపొందించడం జరిగిందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.