Home » TSRTC
శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో 10 ప్రశ్నలు చర్చకు వస్తాయి.
బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. రెండు గంటలపాటు బస్సులు నిలిపివేయనున్నారు. గవర్నర్ వైఖరిని నిరసిస్తూ డిపోల ముందు కార్మికులు ధర్నా చేపట్టారు.
గవర్శర్ తమిళిసై ఆమోదం కోసం ఆర్టీసీ బ్లిల్లును రాజ్ భవన్ కు పంపారు. కానీ, ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపలేదు.
గతంలో మహిళలు, సీనియర్ సిటిజన్స్ కు 80 రూపాయలున్న డే పాస్ ఇప్పుడు 100 రూపాయలు అయింది. 80, 100 రూపాయలు ఉన్నప్పుడు డే పాస్ కు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది.
దాదాపు 5 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలపై మంత్రి కేటీఆర్ వివరాలు తెలిపారు. కాగా, ఈ నిర్ణయంపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హర్షం వ్యక్తం చేశారు
దీంతో టీఎస్ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు.
పల్లె వెలుగు బస్సుల్లో ప్రతి రోజు సగటున 15 లక్షల మంది ప్రయాణిస్తున్నారని, వారందరికీ ఆర్ధిక భారం తగ్గంచాలనే ఉద్దేశంతోనే ప్రత్యేకంగా ఈ టికెట్లను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. గ్రామీణ, పట్టణ ప్రయాణికులు ఈ రాయితీ పథకాలను వినియోగించుకున
ఓ ప్రాంతంలో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఎలా ప్రమాదానికి గురయ్యాడో తెలుపుతున్న ఓ వీడియోను వీసీ సజ్జనార్ పోస్ట్ చేశారు.
వాణా, వసతి, ఆలయ శీఘ్ర దర్శనం, శిఖరం ప్రవేశ రుసుంను ప్యాకేజీలో చేర్చారు.
జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులు, చిరువ్యాపారులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారు. వారి ఆర్థిక భారం తగ్గించేందుకు ‘పల్లె వెలుగు టౌన్ బస్ పాస్’ ను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం అందుబాటులోకి తీసుకువచ్చింది. మొదటగా కరీంనగర్, మహబూబ్నగర్, నిజామాబాద్, నల�