Home » TSRTC
ఈ వీడియోలో ఓ లారీ వెళ్తుంటే దాని పక్క నుంచే వెళ్లాలని చూశాడు ఓ ద్విచక్ర వాహనదారుడు. ఎక్స్ రోడ్ కావడంతో లారీ..
మొత్తంగా 32 సూపర్ లగ్జరీ బస్సులను ఏర్పాటు చేసి.. దాదాపు 1100 మందిని క్షేమంగా, సురక్షితంగా అరుణాచలం గిరి ప్రదర్శనకు తీసుకెళ్లడం జరిగింది. వారంతా కాణిపాకం విఘ్నేశ్వరునితో పాటు వెల్లూరులోని గొల్డెన్ టెంపుల్నూ దర్శించుకోవడం జరిగింది.
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయితే అదేదో గొప్పగా ఫీలవుతున్నారని సజ్జనార్ చెప్పారు.
ఆ రెండు మార్గాల్లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుందని ఆర్టీసీ పేర్కొంది.
Srisailam : బస్సు టైర్ గుంతలో పడి బస్సు ఆగడంతో పెను ప్రమాదం తప్పింది.
పల్లె వెలుగు బస్సుల్లో ప్రతి రోజు సగటున 15 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అందులో మహిళలు, సీనియర్ సిటిజన్లు ఎక్కువగా ఉన్నారు. వారికి ఆర్థికభారం తగ్గించాలనే ఉద్దేశంతోనే పల్లెవెలుగు బస్సుల్లో ‘టి-9 టికెట్’కు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం శ్రీకారం చు�
అయితే ఈ ఏడాదిలోనైనా సిటీ బస్సుల్లో నగదు రహిత లావాదేవీల ద్వారా టికెట్ జారీ విధానాన్ని అమలు చేసే అంశాన్ని సీరియస్ గానే తీసుకున్నట్లు చెబుతున్నారు.
ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే ఆర్థిక ప్రయోజనాలతో కూడిన సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్ గా ఉద్యోగుల ఖాతాలను యాజమాన్యం మార్చడం జరిగిందని చెప్పారు. సంస్థలోని ప్రతి ఉద్యోగి సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్కు ఖాతాను మార్చుకోవాల�
ఆర్టీసీ ఉద్యోగులు 2011, సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 17 వరకు 29 రోజులపాటు సకల జనుల సమ్మెను కొనసాగించారు. ఈ సమ్మెలో పెద్ద ఎత్తున 56,604 మంది ఉద్యోగులు పాల్గొని స్వరాష్ట్ర సాధనకు నిర్విరామంగా కృషి చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొని బస్సు చక్రాలను ఆప�
ఉద్యోగులకు డీఏ ఇస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ ప్రకటించారు. జులై 2022లో ఇవ్వాల్సిన 4.9 శాతం డీఏను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.