Home » TTD board meeting
టూరిజం శాఖకు ఇచ్చే 4వేల టికెట్లను రద్దు చేయాలని నిర్ణయం..
భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన తిరుమలోని అన్నమయ్య భవనంలో సోమవారం జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
తిరుమల శ్రీవారి భక్తులకు స్లాట్ బుకింగ్ విధానం, నడకదారి భక్తులుకు టోకేన్లు జారిని త్వరలోనే ప్రారంభిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈరోజు జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
ఇవాల్టి సమావేశంలో మూడు నెలల కాలానికి అవసరమైన బియ్యం పప్పు దినుసులు నూనెలు, నెయ్యి, చక్కర బెల్లం తదితర అవసరాల కొనుగోళ్లకు సంబంధించి పాలక మండలి ఆమోదం తెలుపనుంది.
టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
కొత్త ఏడాదిలో దర్శన టికెట్లు పెంచాలని నిర్ణయించడం జరిగిందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.
తిరుమల తిరుపతి దేవస్ధానం పాలకమండలి మరి కొద్ది సేపట్లో తిరుమలలో సమావేశం కానుంది.
తిరుమల అన్నమయ్య భవన్ లో శనివారం ఉదయం టీటీడీ పాలక మండలి సమావేశం కానుంది. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన ఉదయం 10 గంటలకు పాలకమండలి సమావేశం ప్రారంభం కానుంది. మొత్తం 55..