Home » TTD EO
టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. మరికొద్ది రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన కొడుకు చంద్రమౌళి (28) మరణించాడు. గుండెపోటు రావడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశాడు.
ఏవీ ధర్మారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. టీటీడీ ఈఓగా ఆయన నియామకాన్ని సమర్థిస్తూ కోర్టు కీలక తీర్పునిచ్చింది. అదనపు ఈఓగా ఉన్న ధర్మారెడ్డిని ఈఓగా నియమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. టీటీడీ ఈఓగ�
అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని, భక్తులందరికీ సంతృప్తికరంగా వాహన సేవల దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో ఏ.వి. ధర్మారెడ్డి అన్నారు. శనివారం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టీటీడీ చేపట్టిన పలు
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్టులకు భారీగా విరాళాలు అందాయి. ఒకే రోజున టీటీడీ ట్రస్టులకు మొత్తం కలిపి రూ.10 కోట్లు విరాళం అందడం గమనార్హం. తమిళనాడుకు చెందిన ఓ భక్తుడు వివిధ ట్రస్ట్లకు రూ.7 కోట్లు విరాళం ఇచ్చారు.
ధర్మారెడ్డికి టీటీడీ ఈవో పదవి ఇవ్వడానికి కారణం ఏంటని నిలదీశారు. జేఈవో గా అడుగుపెట్టిన ధర్మారెడ్డి.. టీటీడీలో అధర్మారెడ్డి గా పేరు గడించారని విమర్శించారు.
టీటీడీ ఈవో కేఎస్ జవహర్ రెడ్డి గోశాల, అగరబత్తులు, డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో శ్రీవారి చిత్రపటాల తయారీ కేంద్రాన్ని పరిశీలించారు.
సిఫార్సు లేఖపై ఇచ్చే ఆర్జిత సేవా టికెట్ల ధరలు పెంచాలని పాలక మండలి నిర్ణయం తీసుకుంది. అయితే.. ధరలు ఏ మేరకు పెంచుతారు అన్నది టీటీడీ చైర్మన్ వెల్లడించలేదు...
తిరుపతి అలిపిరి వద్ద ఆధ్యాత్మిక నగరం నిర్మించాలని, తిరుపతిలో నిర్మాణంలో ఉన్న శ్రీనివాస సేతు వంతెన నిర్మాణం పనులకు డిసెంబర్ లోపు రూ. 150 కోట్లు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు..
గో మాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ప్రముఖ యోగా గురువు, పతంజలి వ్యవస్థాపకులు బాబా రాందేవ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.