Home » TTD Laddu Row
జగన్ ఎప్పుడు తిరుమలకు వచ్చినా ఫ్యామిలీతో రారు. భార్య పిల్లలతో రారు. ఒక్కరే వస్తారు. ఏ రోజు కూడా డిక్లరేషన్ పై సంతకం పెట్టలేదు.
స్వామి వారి పవిత్రతను దెబ్బతీసే విధంగా, కోట్లాది మంది హిందువుల మనోభావాలు గాయపడే విధంగా, బాధ పడే విధంగా వ్యవహరించిన జగన్..
అపరిశుభ్ర వాతావరణంలో, నిబంధనలకు విరుద్ధంగా నెయ్యి..
కొడాలి నాని, వంశీ ఒకేసారి బయటకు రావడం కూటమి నేతలకు చాలెంజ్ విసరడమే అంటున్నారు. ఇకపై వారు ఏం చేస్తారో... ఎలా నడుచుకుంటారో.. ప్రభుత్వ స్పీడ్ను ఎలా బ్రేక్ చేస్తారనే ఉత్కంఠ పెంచేస్తోంది.
పవిత్రమైన ఆలయాన్ని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హైందవ భక్తుల ఆరాధ్య దైవాన్ని కూడా రాజకీయాల్లోకి లాగారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు వ్యవహరించారు.
చంద్రబాబుకి కుటుంబం అయినా దేవుడైనా రాజకీయ కోసమే.
సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు తిరుమల లడ్డూ, వెంకన్న విశిష్టతను అపవిత్రం చేశారని జగన్ మండిపడ్డారు.
అటువంటి విషయాల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని అన్నారు.
హిందుత్వంపై ఎక్కడా వెనక్కి తగ్గేదేలే అన్న సంకేతాలిస్తోందంటున్నారు.
డీఐజీలాంటి వారిని వేస్తే ప్రభుత్వానికి అనుకూలంగా నివేదిక ఇస్తారని చెప్పారు.