Home » TTD News
ఉదయం 03 గంటల నుంచి 06 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే...సేవలను ప్రసారం చేసేది. ఇందుకు గాను సంవత్సరానికి రూ. 35 లక్షల చొప్పున చెల్లించేది.
తిరుమల, తిరుపతిలో కుండపోత వాన కురుస్తోంది. తిరుమలలో కురుస్తున్న వర్షాలకు.. శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో కి వరదనీరు వచ్చి చేరింది.
భారీగా ఈదురుగాలులు వీస్తుండడంతో వృక్షాలు నెలకొరిగాయి. తిరుమలలో ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ క్రమంలో అధికారులు పలు హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్, కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మైతో పాటు పలువురు శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగానికి సర్వం సిద్ధమైంది. అలంకార ప్రియుడు, నిత్య కల్యాణ స్వరూపుడు శ్రీ వేంకటేశ్వరుడికి...అర్చకులు గురువారం పుష్పయాగం నిర్వహించనున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో...పుష్పయాగానికి ఆలయ అర్చకులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వేదమూర్తులు, ఆలయ పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా ఈ వేడుక జరుగనుంది.
ఉత్సవాలు చేసిన వారికి, చేయించిన వారికి, ఇందుకు సహకరించినవారికీ, దర్శించిన వారికీ - అందరికీ ఈ ఉత్సవ యజ్ఞఫలం లభిస్తుందని వేద పండితులు చెబుతుంటారు.
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన 2021, అక్టోబర్ 15వ తేదీ శుక్రవారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది.
సామాన్య భక్తులు కూడా కొనుగోలు చేసే విధంగా వెండి, రాగి డాలర్లను విక్రయిస్తోంది టీటీడీ. డాలర్లను కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళితే సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.
ఆన్ లైన్ లో సర్వ దర్శనం టోకెన్లను విడుదల చేసింది టీటీడీ. కానీ...తిరుపతితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతుండడంతో పలు నిర్ణయాలు తీసుకుంది.