Home » TTD News
శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు టీటీడీ బోర్డు ఛైర్మన్ వై వి. సుబ్బారెడ్డి వెల్లడించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలి నియామక ప్రక్రియ పూర్తయింది. 25 మందితో కొత్త పాలకమండలిని ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం.
ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుండడంపై టీటీడీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇతర ప్రాంతాల వారు సర్వదర్శనం టోకెన్లకు తిరుపతికి రావొద్దని సూచించారు.
తిరుమల పుణ్యక్షేత్రంలోని భూ వరహస్వామి వారి ఆలయంలో వరహ జయంతి సందర్భంగా...శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వ అనుమతితో..తిరుపతి శ్రీనివాసంలో సర్వ దర్శనం టోకెట్లు జారీ చేస్తున్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి ఆలయంలో ‘గోకులాష్టమి’ ఆస్థానం నిర్వహించనున్నారు. స్వామిని సాక్షాత్తూ ద్వాపరయుగ పురుషుడైన శ్రీకృష్ణునిగా స్మరించుకుంటారనే సంగతి తెలిసిందే.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో సంప్రదాయ భోజనం ప్రయోగాత్మకంగా అమలు చేశారు. 2021, ఆగస్టు 26వ తేదీ గురువారం అన్నమయ్య భవన్ లో కొందరికి సంప్రదాయ భోజనం అందించారు.
శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా వరమహాలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలం మహా క్షేత్రంలో కూడా వ్రతాలు నిర్వహించారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ సారి జంబో కమిటీ కొలువుదీరనుందా? పాలకమండలిలో సభ్యుల సంఖ్య 55 కి చేరనుందా?
భక్తులకు ఇచ్చే ఈ కవర్లలో శ్రీవారి ప్రసాదంతో పాటు ‘వృక్ష ప్రసాదం’ కూడా అందివ్వాలని నిర్ణయం తీసుకుంది. పర్యావరణ హిత కవర్లు ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి.