TTD News

    తిరుమలలో రథసప్తమి : ఒక్కరోజు.. ఏడు వాహన సేవలు సప్తగిరీశుడు

    February 19, 2021 / 06:44 AM IST

    ratha saptami : తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 5.30 గంటలకు మొదలైన ఉత్సవాలు…రాత్రి 9 గంటల వరకు కొనసాగనున్నాయి. తిరు మాడవీధుల్లో విహరిస్తున్న స్వామివారిని వీక్షించేందుకు వందల మంది భక్తులు బారులు తీరారు. కరోనా నిబంధనలతో భారీగా జనం

    తిరుమలలో సుప్రభాత సేవలు షురూ

    January 15, 2021 / 02:21 PM IST

    Suprabhata Seva in Tirumala : తిరుమల శ్రీవారి ఆలయంలో తిరిగి సుప్రభాత సేవలు మొదలయ్యాయి. ధనుర్మాసం 2021, జనవరి 14వ తేదీ గురువారం పూర్తి కావడంతో యథావిధిగా 2021, జనవరి 15వ తేదీ శుక్రవారం సుప్రభాత సేవను స్వామివారికి ఉదయం నిర్వహించారు. డిసెంబర్ 16 నుంచి ధనుర్మాస ఘడియలు ప్రార�

    Tirupatiలో భక్తుల రద్దీ, రికార్డు స్థాయిలో రెండున్నర కోట్ల ఆదాయం

    December 21, 2020 / 10:54 AM IST

    Growing devotees in Tirumala : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి (tirumala venkateswara temple) వారి దర్శనానికి అన్ని నిబంధనలు తొలగించడంతో కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. కోవిడ్ (Covid – 19) నేపథ్యంలో పరిమితి సంఖ్యలో భక్తులను శ్రీవారి దర్శనానికి TTD అనుమతి ఇస్తోంది. అయినా కూడా ప్రతి రోజ�

    తిరుమలలో చలి చంపుతోంది, భక్తులు గజ గజ

    November 13, 2020 / 08:51 AM IST

    Lowest Temperatures Recorded In Tirumala : తిరుమలలో చలి చంపుతోంది. తెలుగురాష్ట్రాల్లో క్రమంగా చలిపంజా విసురుతోంది. ముఖ్యంగా తిరుమలలో చలి ప్రభావం మరింత పెరిగింది. రాత్రివేళల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. భక్తజనం గజగజ వణుకుతూ.. గదులకే పరిమితమవుతున్నారు. చల�

    చిత్తుగా ఓడించారని వైజాగ్ పై పవన్ కు కసి – రోజా

    August 3, 2020 / 02:08 PM IST

    వైజాగ్ కు క్యాపిటల్ సిటీ రావడం పవన్ ఇష్టం లేదని అనుకుంటానని ఎందుకంటే..గాజువాకలో చిత్తుగా ఓడించారని..అందుకని పవన్ వైజాగ్ పై కసి పెంచుకున్నారా ? నాకు వేరే కారణం కనిపించడం లేదని ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. బాబు ఏడుస్తున్నాడంటే…అర్థం ఉంది..ర

    ఎప్పుడైనా చూశారా : ఎండకాలంలో తిరుమలలో మంచు దుప్పటి

    April 10, 2020 / 03:26 AM IST

    తిరుమలలోని సప్తగిరులను మంచు కమ్మేసింది. ఒకవైపు పొగమంచు అందాలు.. మరోవైపు ఘాట్‌రోడ్డు  దృశ్యాలు.. కనువిందు చేస్తున్నాయి. తిరుమలలోని ప్రకృతి రమణీయత ఆకట్టుకుంటోంది. అయితే వీటిని చూసే భాగ్యం మాత్రం భక్తులకు లేకుండా పోయింది.పొగమంచులో తిరుమల ఎం�

    తిరుమలలో లాక్ డౌన్ : ఆదుకోరూ..స్థానికుల మొర

    April 7, 2020 / 02:52 AM IST

    తిరుమల వాసులను కరోనా మహమ్మారి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా తిరుమలలోని స్థానికులు అష్టకష్టాలు పడుతున్నారు. తిరుమలలోని బాలాజీనగర్‌, ఉద్యోగుల క్వార్టర్స్‌, ఆర్‌ అండ్‌ బీ సెంటర్‌తో పాటు పలు ప్రాంతాల్లో సుమారు 6వేల మంది న

    తిరుపతిలో కరోనా టెర్రర్ : రుయాలో చేరిన ఇద్దరు..ఐదు దేశాలను చుట్టి వచ్చిన యువతి!

    March 15, 2020 / 08:49 AM IST

    భారతదేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపిస్తోంది. కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. తిరుపతిలో కరోనా లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో కరోనా వైరస్ లక్షణాలు బయటపడడంతో రుయా ఆసుపత్రిలో చేరుతున్�

    కరోనా భయం : TTD సంచలన నిర్ణయాలు..క్యూ లైన్ లేకుండానే శ్రీవారి దర్శనం..ఆర్జిత సేవలు రద్దు

    March 14, 2020 / 12:35 PM IST

    కరోనా..అందరినీ భయపెడుతోంది. దీంతో ఆయా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. వైరస్ అరికట్టేందుకు పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఆంక్షలు విధిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు టీటీడీ కూడా దీన

    గోవింద..గోవింద : మంచుకొండల్లో శ్రీవారి ఆలయం

    February 12, 2020 / 06:11 PM IST

    అవును మీరు వింటున్నది నిజమే. ఇక మంచుకొండల్లో శ్రీవారి నామస్మరణలు మారుమోగనున్నాయి. ఇప్పటికే వివిధ దేశాలు, రాష్టాల్లో ఉన్న ఏడుకొండల ఆలయం..ఇక జమ్మూ కాశ్మీర్‌లో కూడా ఏర్పాటు కానుంది. ఆలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం సన్నద్ధమౌతున్న సం�

10TV Telugu News