Home » TTD
Deepavali Asthanam performed with religious fervour in Tirumala Temple : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానాన్ని శనివారం నాడు టీటీడీ అధికారులు వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా ఆశ్వీయుజ మాసం అమావాస్య రోజున శ్రీవారికి సుప్రభాతం నుంచి మొదటిగంట న�
SVBC controversies : శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయాలన్న లక్ష్యంతో టీటీడీ ఏర్పాటు చేసిన ఎస్వీ భక్తి ఛానల్ గతి తప్పుతోంది. వరుస వివాదాలతో SVBC… TTD ప్రతిష్టను దిగజారుతోంది. నాసిరకం ప్రసారాలు మొదలు నిధుల దుర్వినియోగం, సిబ్బంది నిర్లక్ష్యం.. చివరకు అశ్�
svbc channel: తిరుమల శ్రీవెంకటేశ్వర భక్తి చానల్(svbc) లో పోర్న్ సైట్ కలకలం రేగింది. ఎస్వీబీసీ ఉద్యోగి వల్ల ఘోరమైన తప్పు జరిగింది. శతమానం భవతి వీడియో లింక్ బదులుగా పోర్న్ సైట్ లింక్ పంపాడు ఉద్యోగి. దీంతో భక్తుడు షాక్ తిన్నాడు. వెంటనే టీటీడీ ఈవో మెయిల్ కు ఫ�
TTD Plans To Use Recycled Water : తిరుమలలో నీటి వనరుల సంరక్షణకు టీటీడీ కృషి చేస్తోంది. అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వాడుతూనే.. వాడిన నీటిని మళ్లీ పునర్వినియోగంలోకి తీసుకొచ్చే చర్యలను పటిష్టంగా అమలు చేస్తోంది. ప్రస్తుతం శుద్ధిచేసిన డ్రైనేజీ నీటిని ఉద్�
electric bus trail run sucess in tirumala: తిరుమలలో విద్యుత్ బస్ ట్రయల్ రన్ సక్సెస్గా జరుగుతోంది. రెండో రోజు నిర్వహించిన ట్రయల్ రన్ కూడా విజయవంతంగా సాగింది. మొత్తం మూడు రోజులపాటు ఈ ట్రయల్ రన్ కొనసాగుతుంది. తిరుమల పవిత్రత, కాలుష్య నివారణలో భాగంగా తిరుపతి నుం�
TTD Sarva Darshan Token Controversy : తిరుమల కొండపై శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల వివాదం నెలకొంది. శనివారం జారీ చేయాల్సిన టికెట్లను శుక్రవారం రాత్రే అధికారులు జారీ చేయడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం టికెట్ల కోసం వచ్చిన భక్తులను వెనక్కి వెళ�
alipiri footpath: ఇప్పుడైతే కరోనా వైరస్కు భయపడి తిరుమల వెంకన్న దగ్గరకు వెళ్లే భక్తులు తగ్గారు. కానీ.. ఒకప్పుడు లక్షల్లో భక్తులు ఏడుకొండల వాడిని దర్శించుకునేవారు. ఇలా కాలినడకన వెళ్లే వాళ్లల్లో పేద, మధ్యతరగతి వాళ్లే కాక.. ధనవంతులు, సెలబ్రిటీలు కూడా కాలి �
Tirumala Tirupati Devasthanams : ఏపీ సీఎం జగన్… తన ఢిల్లీ పర్యటన ముగించుకుని 2020, సెప్టెంబర్ 23వ తేదీ బుధవారం తిరుమలకు వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి నేరుగా తిరుమలకు బయలుదేరనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు రేణిగుంట విమానాశ్రయానికి జగన్ చేరుకుంటారు. అక�
ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి రేపు (సెప్టెంబర్ 23,2020) తిరుమల వెళ్లనున్నారు. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు రాత్రి శ్రీవారికి గరుడసేవ జరగనుంది. కోవిడ్ నిబంధనల కారణంగా ఆలయంలోని క
TTD Chairman YV Subba Reddy : తిరుమల కొండపై అన్యమతస్తుల డిక్లరేషన్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. డిక్లరేషన్ అవసరం లేదంటూ టీటీడీ పాలక మండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు తాజా వివాదానికి కారణమవుతోంది. వెంకన్నపై భక్తి ఉంటే చాలు, ఇక డిక్లరేషన్ ఎందుకన�