TTD

    చరిత్రలో తొలిసారి, ఏకాంతంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు

    September 10, 2020 / 12:01 PM IST

    ప్రతి ఏటా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలను కన్నుల పండువగా జరుపుతారు. బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. కానీ, ఏ ఏడాది చాలా భిన్నంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించన

    శ్రీ‌వారి బ్రహ్మోత్స‌వాలు ఏకాంతం – టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి

    August 29, 2020 / 07:32 AM IST

    సెప్టెంబ‌రు 19 నుండి 27వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌‌నున్న తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి సాలకట్ల బ్ర‌హ్మోత్స‌వాలను కోవిడ్ కార‌ణంగా ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించ‌‌నున్న‌ట్లు టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. అక్టోబ‌ర్‌లో నిర్�

    తెలుగు రాష్ట్రాల్లో 500 ఆలయాల నిర్మాణం

    August 28, 2020 / 06:28 AM IST

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రెండవ దశలో 500 ఆలయాలు నిర్మించాలని హిందు ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహక కమిటీ తీర్మానించింది. శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో ఆగస్ట్27, గురువారం కమిటీ సమావేశం జరిగింది. టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డ�

    దేవుడైనా చట్టానికి అతీతంగా కాదన్న హైకోర్టు

    August 27, 2020 / 06:10 PM IST

    చట్టం విషయానికొస్తే దేవుడి భూములైనా సరే న్యాయప్రకారమే పరిష్కరిస్తామని టీఎస్ హైకోర్టు చెప్పింది. వీహెచ్‌పీ ప్రధాన కార్యదర్శి అల్లిక్ అంజయ్య పిల్‌పై విచారణలో భాగంగా ఈ ఆదేశం ఇచ్చింది. పిటిషనర్ తరపు వాదన ఇలా ఉంది. టీటీడీకి చెందిన టీటీడీకి చెం

    సెప్టెంబర్ లో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు

    August 27, 2020 / 08:40 AM IST

    సెప్టెంబర్ నెలలో కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగునున్నాయి. 19వ తేదీన ధ్వజారోహణంతో ప్రారంభమై, 27న శ్రీవారి చక్ర స్నానం, ధ్వజావరోహణంతో ముగుస్తాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ నెలలో జరిగే విశేష పర్వదినాలను టీటీడీ విడుదల

    తిరుమల శ్రీవారి రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల సెప్టెంబ‌రు కోటా విడుదల రేపే

    August 23, 2020 / 04:17 PM IST

    తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ నెల ప్రత్యేక దర్శనం కోటా టికెట్లను సోమవారం విడుదల చేయనున్నారు. ఆగ‌స్టు 24వ తేదీన‌ ఉదయం 11.00 గంటలకు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేసేందుకు టీడీడీ ఐటి అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. ఇందు�

    టీటీడీపై రమణదీక్షితులు మరోసారి సంచలన వ్యాఖ్యలు

    August 22, 2020 / 09:23 PM IST

    టీటీడీ గౌరవ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ తనను బాధ్యతలు చేపట్టాలని ఆదేశించారని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అయితే టీటీడీ తనను వంశపారంపర్య అర్చకులుగా కాకుండా కేవలం గౌరవ ప్రధాన అర్చకుడిగా మాత్రమే ప్ర

    ఆన్‌లైన్‌ లో శ్రీవారి కళ్యాణోత్సవం, ఇంట్లోనే శ్రీవారి సేవలో భక్తులు. పోస్ట్‌లో ప్రసాదాలు, అక్షింతలు

    August 21, 2020 / 12:06 PM IST

    కరోనా కారణంగా శ్రీవారి దర్శనానికి, నిత్య కళ్యాణోత్సవ సేవకు భక్తులు ఇన్నాళ్లు దూరమయ్యారు. అయితే వీరికోసం టీటీడీ ఆన్‌లైన్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. శ్రీవారి కళ్యాణోత్సవ సేవతో మరింత చేరువ చేసేలా ఆన్‌లైన్‌ సేవలు ప్రారంభించింద�

    నేటి నుంచి ఆన్‌లైన్ లో శ్రీ‌వారి క‌ల్యాణోత్స‌వం‌ టికెట్లు

    August 6, 2020 / 07:02 AM IST

    తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో ప్ర‌తి రోజు నిర్వ‌హించే శ్రీ‌వారి క‌ల్యాణోత్స‌వాన్ని భ‌క్తుల కోరిక మేర‌కు ఆగ‌స్టు 7వ తేదీ శుక్ర‌వారం నుండి ఆన్ లైన్ విధానంలో నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. క‌రోనా వైర‌స్ వ్యాప్తి కార�

    యాడ్ ఫ్రీ ఛానెల్ గా ఎస్వీబీసీ..దేశవ్యాప్తంగా హిందీ, కన్న భాషల్లో ప్రసారాలు

    July 30, 2020 / 10:11 PM IST

    ఎస్వీబీసీ ఛానెల్ ను యాడ్ ఫ్రీ ఛానెల్ గా మార్చాలని టీటీడీ నిర్ణయించింది. త్వరలో దేశవ్యాప్తంగా హిందీ, కన్న భాషల్లో ఎస్వీబీసీ ప్రసారాలను ప్రారంభిస్తామన్నారు. తిరుమలలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. త్వరలో

10TV Telugu News