తిరుమలలో విద్యుత్ బస్ ట్రయల్ రన్ సక్సెస్

electric bus trail run sucess in tirumala: తిరుమలలో విద్యుత్ బస్ ట్రయల్ రన్ సక్సెస్గా జరుగుతోంది. రెండో రోజు నిర్వహించిన ట్రయల్ రన్ కూడా విజయవంతంగా సాగింది. మొత్తం మూడు రోజులపాటు ఈ ట్రయల్ రన్ కొనసాగుతుంది. తిరుమల పవిత్రత, కాలుష్య నివారణలో భాగంగా తిరుపతి నుంచి తిరుమల వరకు ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని టీటీడీ భావిస్తోంది.