TTD

    టీటీడీ భారీ విరాళం: జిల్లాకు రూ. కోటి

    April 15, 2020 / 12:56 PM IST

    దేశవ్యాప్తంగా మే 3 వరకూ లాక్‌డౌన్‌ను పొడిగించడంతో చిన్నా చితక పనులు చేసుకునే వాళ్లకు తిండి దొరకని పరిస్థితి. లాక్ డౌన్ దెబ్బకు పేదలు, వలస కూలీలు ఆకలితో అలమటించకూడదన్న ఉద్దేశంతో  తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భారీ విరాళం ప్రకటించింది. 

    తిరుమలలో 2.50లక్షల లడ్డూలు ఉచిత పంపిణీ

    March 21, 2020 / 02:47 AM IST

    కరోనా వైరస్ ప్రభావంతో తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. దర్శనానికి భక్తులను అనుమతించడం లేదు. ఈ నిర్ణయంతో శ్రీవారి ప్రసాదం అయిన

    TTD సంచలన నిర్ణయం.. తిరుమల కొండపైకి నో ఎంట్రీ!

    March 19, 2020 / 10:37 AM IST

    కరోనా వైరస్ వ్యాప్తితో తిరుమలలో టీటీడీ చరిత్రలోనే సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమలలో టీటీడీ ఆంక్షలు విధించింది. ఘాట్ రోడ్ మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఎగువ ఘాట్ రోడ్‌లో వాహన రాకపోకలు నిషేధించారు. తిరుమల కొండపై ఉన్న భక్తులను వెంటనే కి

    కరోనా..దేవుడా : ఖాళీగా గుళ్లు..చిల్కూరు బాలాజీ టెంపుల్ మూసివేత

    March 19, 2020 / 06:16 AM IST

    కరోనా..కరోనా..ఎక్కడ చూసినా ఇదే చర్చ. బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ప్రతి రంగంపై ఈ వైరస్ ఎఫెక్ట్ పడిపోయింది. ఆర్థిక రంగంపై ప్రభావం చూపెడుతోంది. ప్రయాణాలు రద్దు చేసుకుంటున్నారు. దేవుడిపై కూడా దీని ఎపెక్ట్ పడిపోయింది. గుళ్లకు వెళ్లాలంటేనే..వెను

    టీటీడీలో ఉద్యోగాల పేరుతో మోసం..60 మంది నుంచి లక్షల్లో వసూలు

    March 18, 2020 / 03:14 PM IST

    టీటీడీలో ఉద్యోగాల పేరుతో బెజవాడలో రాందేవ్‌ అనే వ్యక్తి నిరుద్యోగుల్ని మోసం చేశాడు. టీటీడీ లడ్డూ కౌంటర్లలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులకు టోకరా వేశాడు. 60 మంది నుంచి లక్షల్లో వసూలు చేశాడు.  నిరుద్యోగుల నుంచి లక్షలు దండుకుని రాందేవ్�

    వృద్ధులు, దివ్యాంగులకు శ్రీ‌వారి ప్రత్యేక దర్శనం

    March 16, 2020 / 05:27 AM IST

    తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం మంగళవారం (మార్చి 17, 2020) నుంచి  దివ్యాంగులు, వయోవృద్దులకు ప్రత్యేక దర్శనం ప్రారంభం కానుంది. వారికోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. తొలిదశలో 65 సంవత్సరాలకు పైబడి వయస్సు ఉన్న వయోధిక వృద్ధుల�

    కరోనా భయం : TTD సంచలన నిర్ణయాలు..క్యూ లైన్ లేకుండానే శ్రీవారి దర్శనం..ఆర్జిత సేవలు రద్దు

    March 14, 2020 / 12:35 PM IST

    కరోనా..అందరినీ భయపెడుతోంది. దీంతో ఆయా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. వైరస్ అరికట్టేందుకు పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఆంక్షలు విధిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు టీటీడీ కూడా దీన

    తిరుమలకు వచ్చే భక్తులూ.. మాస్కులు, శానిటైజర్లు తెచ్చుకోండి : టీటీడీ

    March 13, 2020 / 05:41 AM IST

    చైనా నుంచి భారత్ లోకి ఎంటర్ అయిన కరోనా వైరస్..తెలుగు రాష్ట్రాలకు పాకింది. ఈ క్రమంలో కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అప్పమత్తమైంది. శ్రీవారి మెట్టు..అలిపిర మార్గాల్లో కరోనా వైరస్ కౌన్సెలింగ్ సెంటర్లను ఏర�

    తిరుమలలో కరోనా వ్యాపించకుండా టీటీడీ కీలక నిర్ణయం

    March 12, 2020 / 02:37 PM IST

    కరోనా వైరస్ ను డబ్ల్యూహెచ్ వో ప్రపంచ మహమ్మారిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం ఉంది. ఈ క్రమంలో పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో కరోనా వైరస్

    తిరుపతిలో కరోనా : రుయాలో చేరిన ఇద్దరు విదేశీయులు

    March 7, 2020 / 03:49 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో కరోనా భయం వీడడం లేదు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో ఈ వైరస్ లక్షణాలు కనబడడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. తిరుపతిలో కొన్ని రోజులుగా కరోనా కలకలం రేపుతోంది. వైరస్ లక్షణాలు కనబడడంతో వీరిని ఆసుపత్రులోని ప్రత్యేక వార్డుల

10TV Telugu News