Home » TTD
సంక్షోభంలో పడిన యస్ బ్యాంకు పరిస్థితిపై ప్రమాద ఘంటికలు ముందస్తుగానే గుర్తించిన టీటీడీ ఛైర్మన్ కొన్ని నెలల కిందటే బ్యాంకులో ఉన్న రూ.1300 కోట్ల డిపాజిట్లు ఉపంసహరించారు. యస్ బ్యాంకు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నసంగతి తెలిసిన TTD చైర�
30 ఇయర్స్ ఇండస్ట్రీ..అంటూ పాపులర్ అయిన నటులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున చాలా సంవత్సరాల పాటు..ఎన్నో సమస్యలపై మాట్లాడారు పృథ్వీ. అనంతరం SVBC ఛైర్మన్ పదవిలో నామినేటెడ్ అయిన సంగతి తెలిసిందే. తర్వాత..అనుహ్య పరిణామాలు, వివాదాస్పదాల మధ్య..రాజీనామా �
తిరుపతి – తిరుమల మధ్య లైట్ మెట్రో రైల్ ఆలోచన టీటీడీ మదిలో మెదిలింది. ఆలోచన రావడమే ఆలస్యం.. వెంటనే హైదరాబాద్ మెట్రో బృందానికి కబురు పంపింది. అంతలోనే సాధ్యాసాధ్యాలపై గ్రౌండ్ వర్క్ కూడా మొదలైంది. వర్క్ స్పీడ్గానే ఉంది.. మరి ప్రాజెక్ట్ వ�
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలకమండలి సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. 2020 – 2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్కు బోర్డు ఆమోదం తెలిపింది. రూ. 3 వేల 309 కోట్ల బడ్జెట్కు పాలక మండలి ఆమోదం తెలిపింది. గత సంవత్సరం కంటే..రూ. 60 కోట్ల బడ్జెట్ అంచన�
తిరుమలకు లైట్ మెట్రో, మోనో రైలు ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దీనిపై హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని నివేదిక ఇవ్వాలని కోరినట్టు ఆయన చెప్పారు. నివేదిక వచ్చాక ఈ �
తిరుపతిలో నిర్మిస్తున్న గరుడ వారధిపై నామాల వివాదం చుట్టుముట్టింది. ఫ్లైఓవర్ పిల్లర్లపై ముద్రించిన నామాల ఆకారం కొత్త వివాదానికి తెర తీసింది. శ్రీవారి నామం ఎలా ఉండాలన్న దానిపై ఎప్పటి నుంచో వివాదం నడుస్తోంది. వైష్ణవ సాంప్రదాయంలో రెండు వర్గా�
అవును మీరు వింటున్నది నిజమే. ఇక మంచుకొండల్లో శ్రీవారి నామస్మరణలు మారుమోగనున్నాయి. ఇప్పటికే వివిధ దేశాలు, రాష్టాల్లో ఉన్న ఏడుకొండల ఆలయం..ఇక జమ్మూ కాశ్మీర్లో కూడా ఏర్పాటు కానుంది. ఆలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం సన్నద్ధమౌతున్న సం�
తిరుమల ముఖద్వారం దగ్గర ఆధ్యాత్మికత ఉట్టిపడేలా స్వాగత ఆర్చీని నిర్మించేందుకు టీటీడీ చర్యలు తీసుకుంటోంది. భక్తులు ఘాట్ రోడ్డులో ప్రయాణం చేసి తిరుమలకు చేరుకోగానే
వైజాగ్లో రాజధాని పెడితే ప్రమాదమని GN RAO కమిటీ చెప్పినట్లు అబద్దపు ప్రచారాలు చేస్తున్నారంటూ టీడీపీపై ఫైర్ అయ్యారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. కమిటీ రిపోర్టుపై మాట్లాడే అర్హత బాబు, లోకేష్లకు లేదన్నారు. 2020, జనవరి 30వ తేదీ గురువారం తిరుమలకు వచ్చిన
తిరుమల శ్రీవారి ఉచిత లడ్డూలు నేటి నుంచే పంపిణీ చేయనున్నారు. గతంలో అమలులో విధానాన్ని పూర్తిగా మారుస్తూ.. ఒక్క భక్తునికి ఒక్క లడ్డూ మాత్రమే ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద వితరణలో రాయితీ విధానానికి తిరుమల తిర�