TTD

    తిరుమల : అరిగిపోతున్న 600ల ఏళ్లనాటి విగ్రహాలు

    November 29, 2019 / 04:02 AM IST

    తిరుమలలో ఉత్సవ విగ్రాహాలు అరిగిపోతున్నాయి. దీనిపై ఆగమ సలహా మండలి ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీంతో తిరుమల ఏడుకొండలపై వెలిసి భక్తుల కొంగు బంగారంగా పూజలందుకుంటున్నా శ్రీ వేంకటేశ్వర స్వామి ఆర్జిత సేవల్లో మార్పులు చేసే యోచనలో టీటీడీ ఉంది. తిరుమ

    శ్రీవారి లడ్డూ ప్రసాదం ధరలు : భక్తులకు ఊరట

    November 17, 2019 / 07:41 AM IST

    త్వరలో శ్రీవారి లడ్డూ ప్రసాదం ధరలు పెంచనున్నారు అనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం ధరల పెంపుపై

    శ్రీవారి భక్తులకు టీటీడీ మరో షాక్

    November 15, 2019 / 01:49 AM IST

    శ్రీవారి భక్తులకు మరో షాక్ ఇచ్చింది టీటీడీ. శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు ఇస్తున్న సబ్సిడీ లడ్డూలను కూడా నిలిపివేయాలనుకుంటోంది.

    శ్రీవారి లడ్డూ : టీటీడీ కీలక నిర్ణయం

    November 13, 2019 / 03:38 AM IST

    టీటీడీ పాలకమండలి సంచలన నిర్ణయాలు తీసుకుంది. చిత్తూరు జిల్లా వాసులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. జూనియర్ అసిస్టెంట్ స్థాయి వరకు ఉద్యోగాల భర్తీలో చిత్తూరు జిల్లా

    టీటీడీ పాలకమండలి సంచలన నిర్ణయం : ఉద్యోగాల్లో 75శాతం స్థానికులకే

    November 12, 2019 / 05:07 AM IST

    తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లా వాసులకు వరం ప్రకటించింది. ఉద్యోగాల్లో 75శాతం స్థానికులకే ఇవ్వాలని

    శ్రీవారి భక్తులపై మరింత భారం : ధరలు పెరిగాయి

    November 7, 2019 / 10:03 AM IST

    తిరుమల వెళ్లే భక్తులకు చేదు వార్త. పేద, మధ్య తరగతి ప్రజలపై మరింత భారం పడింది. అద్దె గదుల ధరలు పెరిగాయి. నందకం అద్దె గదుల ధరలను రూ.600 నుంచి రూ.1000కి

    మరో 30 ఏళ్లు సీఎంగా జగన్ ఉండాలి

    November 6, 2019 / 12:32 PM IST

    టీటీడీ ఆగమ సలహామండలి సభ్యుడిగా నియమితులైన రమణదీక్షితులు సీఎం జగన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో 30 ఏళ్లు జగన్ సీఎంగా ఉండాలని ఆకాంక్షించారు.

    రమణ దీక్షితులు విషయంలో సీఎం జగన్ కీలక నిర్ణయం

    November 5, 2019 / 03:41 PM IST

    ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులకు లైన్ క్లియర్ చేశారు.  రమణ దీక్షితులు మళ్లీ ఆలయ ప్రవేశం చేయనున్నారు.

    వీఐపీ బ్రేక్ దర్శనం : శ్రీవారి భక్తులకు మరో గుడ్ న్యూస్

    November 5, 2019 / 10:23 AM IST

    శ్రీవాణి ట్రస్ట్ కి సంబంధించి భక్తుల కోసం మరో సౌకర్యాన్ని టీటీడీ అందుబాటులోకి తెచ్చింది. తాజాగా ఆన్ లైన్ సేవలనూ లాంచ్ చేశారు. ఇకపై ఆన్ లైన్ లోనూ ట్రస్టుకి డొనేషన్లు

    తిరుమలలో 100 మంది రిటైర్డ్‌ ఉద్యోగుల తొలగింపు

    November 1, 2019 / 11:51 AM IST

    టీటీడీలో పనిచేస్తున్న వందమంది రిటైర్డ్‌ ఉద్యోగులను జగన్‌ సర్కార్ సాగనంపింది. మార్చి 31కి ముందు పదవీ విరమణ చేసిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోకూడదని ఆదేశాలిచ్చింది.

10TV Telugu News