Home » TTD
శ్రీవారి భక్తులకు మరో షాక్ ఇచ్చింది టీటీడీ. శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు ఇస్తున్న సబ్సిడీ లడ్డూలను కూడా నిలిపివేయాలనుకుంటోంది.
టీటీడీ పాలకమండలి సంచలన నిర్ణయాలు తీసుకుంది. చిత్తూరు జిల్లా వాసులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. జూనియర్ అసిస్టెంట్ స్థాయి వరకు ఉద్యోగాల భర్తీలో చిత్తూరు జిల్లా
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లా వాసులకు వరం ప్రకటించింది. ఉద్యోగాల్లో 75శాతం స్థానికులకే ఇవ్వాలని
తిరుమల వెళ్లే భక్తులకు చేదు వార్త. పేద, మధ్య తరగతి ప్రజలపై మరింత భారం పడింది. అద్దె గదుల ధరలు పెరిగాయి. నందకం అద్దె గదుల ధరలను రూ.600 నుంచి రూ.1000కి
టీటీడీ ఆగమ సలహామండలి సభ్యుడిగా నియమితులైన రమణదీక్షితులు సీఎం జగన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో 30 ఏళ్లు జగన్ సీఎంగా ఉండాలని ఆకాంక్షించారు.
ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులకు లైన్ క్లియర్ చేశారు. రమణ దీక్షితులు మళ్లీ ఆలయ ప్రవేశం చేయనున్నారు.
శ్రీవాణి ట్రస్ట్ కి సంబంధించి భక్తుల కోసం మరో సౌకర్యాన్ని టీటీడీ అందుబాటులోకి తెచ్చింది. తాజాగా ఆన్ లైన్ సేవలనూ లాంచ్ చేశారు. ఇకపై ఆన్ లైన్ లోనూ ట్రస్టుకి డొనేషన్లు
టీటీడీలో పనిచేస్తున్న వందమంది రిటైర్డ్ ఉద్యోగులను జగన్ సర్కార్ సాగనంపింది. మార్చి 31కి ముందు పదవీ విరమణ చేసిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోకూడదని ఆదేశాలిచ్చింది.
విశ్రాంత అధికారులు, సిబ్బందికి టీటీడీ షాక్ ఇచ్చింది. పలువురిని ఉద్యోగాల నుంచి తొలగించాలని నిర్ణయించింది.
టీటీడీకీ చెందిన బర్డ్ ఆస్పత్రికి.. రామయ్య అనే పేషెంట్ లీగల్ నోటీసు పంపారు. డాక్టర్ల నిర్వాకంతో.. తనకు జరిగిన నష్టానికి రూ.5 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని అందులో తెలిపారు.