Home » TTD
టీటీడీకీ చెందిన బర్డ్ ఆస్పత్రికి.. రామయ్య అనే పేషెంట్ లీగల్ నోటీసు పంపారు. డాక్టర్ల నిర్వాకంతో.. తనకు జరిగిన నష్టానికి రూ.5 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని అందులో తెలిపారు.
టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ బోర్డు చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అద్యక్షతన బుధవారం(అక్టోబర్
తిరుమల వేంకటేశుడిని.. అందరి భక్తుల కంటే దగ్గరి నుంచి చూడాలని ఉందా? చాలా ఈజీగా.. వీఐపీలా.. బ్రేక్ దర్శనం చేసుకోవాలనుందా? ఐతే.. ఇందుకు ఎలాంటి రికమండేషన్లు
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కోసం ఇకపై మంత్రులు, ప్రజాప్రతినిధులు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎలాంటి రెకమెండేషన్ లేఖలు అక్కర్లేదు.
టీటీడీ నూతన పాలకమండలి మరోసారి సమావేశం కాబోతోంది. సెప్టెంబర్ లో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముందు తొలి సమావేశం జరిగినా అనేక కీలక నిర్ణయాలు వాయిదా పడ్డాయి.
తిరుమలలో భక్తుల రద్దీ కారణంగా శ్రీవారి దర్శనం కోసం వచ్చే వృద్దులు, దివ్యాంగులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారి కోసం టీటీడీ ప్రత్యేక
కలియుగ వైకుంఠదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా ముగిశాయి. చివరి అంకమైన చక్రస్నాన, ధ్వజావరోహణ ఘట్టాన్ని వేదపండితులు మంత్రోచ్ఛారణ మధ్య కన్నులపండువగా నిర్వహించారు. తొమ్మిది రోజులుగా వివిధ వాహనాలపై విహరించిన స్వ
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఆదివారం సెప్టెంబర్ 29న అంకురార్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుడు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించే కార్యక్రమమే ఈ అంకురార్పణ. ఈ వేడుక నిర్వహిం�
తిరుమలేశుడి వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. సెప్టెంబర్ 29వ తేదీ ఆదివారం సాయంత్రం అంగరంగ వైభవంగా అంకురార్పణ జరగనుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలతో తిరుమల దేదీప్యమానంగా వెలిగిపోతోంది. తొమ్మిది రోజ�
ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలన గురించి తనదైన శైలిలో స్పందించారు. సీఎం జగన్ పాలన జనరంజకంగా ఉందని ప్రశంసించారు. అంతేకాదు..