TTD

    శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ : రూ.10వేలు ఇస్తే బ్రేక్ దర్శనం

    September 23, 2019 / 03:09 PM IST

    టీటీడీ నూతన పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవాణి ట్రస్ట్‌కు విరాళాలు ఇచ్చే వారికి వీఐపీ బ్రేక్ దర్శన సదుపాయం కల్పించనున్నారు. కనీస విరాళం 10 వేల

    బ్రహ్మోత్సవాలకు రండి…కేసీఆర్ కు జగన్ ఆహ్వానం

    September 23, 2019 / 03:04 PM IST

    హైదరాబాద్ లోని ప్రగతిభవన్ లో ఇవాళ(23 సెప్టెంబర్ 2019) తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ను తిరుమల వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆహ్వాన పత్రికను అందజే�

    175 అంశాలపై టీటీడీ బోర్ట్ సమావేశం 

    September 23, 2019 / 06:55 AM IST

    టీటీడీ కొత్త పాలక మండలి ఏర్పడింది. సభ్యులుగా ఎన్నికైనవారు ప్రమాణస్వీకారాల కార్యక్రమం కూడా పూర్తయ్యింది. ఈ క్రమంలో మండలి సభ్యులంతా తొలిసారిగా సమావేశంకానున్నారు. సోమవారం (సెప్టెంబర్ 23)న అన్నమయ్య భవన్ లో చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంల

    టీటీడీ బోర్డు సభ్యునిగా జూపల్లి రామేశ్వరరావు ప్రమాణం

    September 23, 2019 / 06:23 AM IST

    టీటీడీ కొత్త ధర్మకర్తల మండలిలో సభ్యులుగా ఎన్నికైన మైహోం సంస్థ అధినేత జూపల్లి రామేశ్వరరావు శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. బంగారు వాకిలిలో.. దేవదేవుడు శ్రీవారి ఈ ప్రమాణం చేశారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు

    నమో వెంకటేశాయ : ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం

    September 23, 2019 / 05:23 AM IST

    టీటీడీ నూతన ధర్మకర్తల మండలి సభ్యులు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణస్వీకారం చేశారు. బంగారువాకిలి చెంత సభ్యులు, ఎక్స్‌ అఫీషియో సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. సెప్టెంబర్ 23వ తేదీ సోమవారం ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం అన్నమయ్య భవన్‌లో చైర్మన్‌ �

    టీటీడీ బోర్డు సభ్యులు వీరే

    September 17, 2019 / 09:07 AM IST

    టీటీడీ బోర్డు నియామకం ఎదురుచూపులకు ఏపీ సర్కార్ ఎండ్‌ కార్డు వేసింది. టీటీడీ పాలకమండలిలో ఎవరెవరికి చోటు కల్పిస్తారన్న సస్పెన్స్‌కు తెరదించుతూ  జంబో టీమ్‌ను ప్రకటించింది. దీనిపై తీవ్ర కసరత్తు చేసిన ఏపీ సర్కార్‌.. ఎట్టకేలకు 28మందితో ఆ జాబితా�

    30నిమిషాల్లోనే వెంకన్న దర్శనం

    September 15, 2019 / 04:27 AM IST

    60 ఏళ్లు దాటిన వృద్ధులకు తిరుమలలో 30 నిమిషాల్లో శ్రీవారి ఉచిత దర్శనం చేయించనున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇందుకు ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు.. ఇలా రెండు సమయాలను కేటాయించామన్నారు.  ఫొటోతో ఉన్న వయసు నిర్ధారణ పత్రాలు తమ

    30 నిమిషాల్లో : వృద్ధులకు శ్రీవారి ఉచిత దర్శనం

    September 14, 2019 / 12:50 PM IST

    టీటీడీ వృద్ధులకు తీపి కబురు అందించింది. వృద్ధులకు శ్రీవారి ఉచిత దర్శన సౌకర్యం కల్పించింది.

    29మందితో టీటీడీ ధర్మకర్తల మండలి రెడీ

    September 13, 2019 / 03:36 AM IST

    టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పాటుకు సర్వం సిధ్ధమైంది. బోర్డులో సభ్యుల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్డినెన్స్కు గవర్నర్  విశ్వభూషణ్  హరిచందన్ గురువారం సెప్టెంబర్ 12న ఆమోదం తెలిపారు.

    80ఏళ్ల పోరాటం : శ్రీవారికి వెయ్యి కోట్ల విలువైన భూమి వచ్చింది

    September 7, 2019 / 06:11 AM IST

    తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చేసిన 80 ఏళ్ల న్యాయ పోరాటం ఫలించింది. టీటీడీకి చెందిన 188 ఎకరాల ఆలయ భూమి తిరిగి దక్కించుకుంది. ఈ భూములు విలువ వెయ్యి

10TV Telugu News