Home » TTD
టీటీడీ నూతన పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవాణి ట్రస్ట్కు విరాళాలు ఇచ్చే వారికి వీఐపీ బ్రేక్ దర్శన సదుపాయం కల్పించనున్నారు. కనీస విరాళం 10 వేల
హైదరాబాద్ లోని ప్రగతిభవన్ లో ఇవాళ(23 సెప్టెంబర్ 2019) తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ను తిరుమల వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆహ్వాన పత్రికను అందజే�
టీటీడీ కొత్త పాలక మండలి ఏర్పడింది. సభ్యులుగా ఎన్నికైనవారు ప్రమాణస్వీకారాల కార్యక్రమం కూడా పూర్తయ్యింది. ఈ క్రమంలో మండలి సభ్యులంతా తొలిసారిగా సమావేశంకానున్నారు. సోమవారం (సెప్టెంబర్ 23)న అన్నమయ్య భవన్ లో చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంల
టీటీడీ కొత్త ధర్మకర్తల మండలిలో సభ్యులుగా ఎన్నికైన మైహోం సంస్థ అధినేత జూపల్లి రామేశ్వరరావు శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. బంగారు వాకిలిలో.. దేవదేవుడు శ్రీవారి ఈ ప్రమాణం చేశారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు
టీటీడీ నూతన ధర్మకర్తల మండలి సభ్యులు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణస్వీకారం చేశారు. బంగారువాకిలి చెంత సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. సెప్టెంబర్ 23వ తేదీ సోమవారం ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం అన్నమయ్య భవన్లో చైర్మన్ �
టీటీడీ బోర్డు నియామకం ఎదురుచూపులకు ఏపీ సర్కార్ ఎండ్ కార్డు వేసింది. టీటీడీ పాలకమండలిలో ఎవరెవరికి చోటు కల్పిస్తారన్న సస్పెన్స్కు తెరదించుతూ జంబో టీమ్ను ప్రకటించింది. దీనిపై తీవ్ర కసరత్తు చేసిన ఏపీ సర్కార్.. ఎట్టకేలకు 28మందితో ఆ జాబితా�
60 ఏళ్లు దాటిన వృద్ధులకు తిరుమలలో 30 నిమిషాల్లో శ్రీవారి ఉచిత దర్శనం చేయించనున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇందుకు ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు.. ఇలా రెండు సమయాలను కేటాయించామన్నారు. ఫొటోతో ఉన్న వయసు నిర్ధారణ పత్రాలు తమ
టీటీడీ వృద్ధులకు తీపి కబురు అందించింది. వృద్ధులకు శ్రీవారి ఉచిత దర్శన సౌకర్యం కల్పించింది.
టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పాటుకు సర్వం సిధ్ధమైంది. బోర్డులో సభ్యుల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్డినెన్స్కు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గురువారం సెప్టెంబర్ 12న ఆమోదం తెలిపారు.
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చేసిన 80 ఏళ్ల న్యాయ పోరాటం ఫలించింది. టీటీడీకి చెందిన 188 ఎకరాల ఆలయ భూమి తిరిగి దక్కించుకుంది. ఈ భూములు విలువ వెయ్యి