Home » TTD
వీఐపీ దర్శనంపై వేసిన పిల్(పబ్లిక్ ఇంటరస్ట్ లిటిగేషన్)ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం కొట్టిపడేసింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న వీఐపీ దర్శనాలు సాధారణ భక్తుల దర్శనాలకు ఆటంకం కలిగిస్తున్నాయంటూ పిల్ దాఖలు చేశారు. వాటిని కొట్టి �
ప్రపంచంలోని హిందూ దేవాలయాల్లో ఆదాయం ఎక్కువగా ఉన్న దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)లో మొత్తం 9వేల కేజీల బంగారం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అందులో 7,235 కేజీల బంగారం 2 జాతీయ బ్యాంకుల్లో, వేర్వేరు డిపాజిట్ స్కీమ్లతో డి�
అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా శ్రీవారి డాలర్ల విక్రయానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తుంది. మే నెల 7వ తేదీ(మంగళవారం)న అక్షయ తృతీయ అవడంతో ఆ రోజునే డాలర్లను అమ్మాలని టీటీడీ భావిస్తుంది. అక్షయతృతియ నాడు పసిడి, వెండి కొంటే మరింత సంప�
తిరుమల తిరుపతి దేవస్థానంలో పలు సేవలకు సంబంధించిన ఆగస్టు నెల కోటా ఆర్జిత సేవా టికెట్లను నేడు విడుదల చేయనున్నారు.
TTD దేవస్థానం మరో వివాదంలో చిక్కుకుంది. పరకామణిలో పనిచేస్తున్న మజ్దూర్ల తొలగించారనే వార్త కలకలం రేపుతోంది. ఎలాంటి ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేయకుండానే 40 మంది మజ్దూర్లను ఎలా తొలగిస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనివల్ల హుండీ లెక్కింపులో �
తిరుమల: తిరుమల వేంకటేశ్వరస్వామి మరో రికార్డ్ క్రియేట్ చేశారు. తన ఆస్తుల రికార్డ్ ను తానే తిరగ రాసుకున్నారు స్వామి. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో టీటీడీ ఫిక్స్ డ్ డిపాజిట్లు 12వేల కోట్ల రూపాయలకు చేరాయి. టీటీడీ అధికారులు ఈ విష�
తిరుపతి: తిరుపతిలోని గోవింద రాజస్వామి ఆలయంలో రెండు నెలల క్రితం కిరీటాలు చోరీ చేసిన నిందితుడిని పోలీసుల అరెస్టు చేశారు. నిందితుడు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన ఆకాశ్ ప్రతాప్ గా గుర్తించారు. చోరీ జరిగిన 80 రోజులకు నిందితుడిని పో�
తిరుమల శ్రీవారికి ఉన్న బంగారం అంతా ఇంతాకాదు..బ్రహ్మాండ నాయకుడికి బ్రహ్మండమంతా బంగారం. టన్నుల కొద్దీ ఖజానాలలో మూలుగుతోంది. ఇప్పుడు దీనికి తోడు మరో 1381 కిలోల బంగారం వచ్చి చేరుతోంది. ఇదిలా ఉండగా..తమిళనాడులో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో పో�
కలియుగ వైకుంఠధాముడు, తెలుగువారికి ఇష్టమైన దైవం శ్రీ వెంకటేశ్వరుడు. ఏడాది పొడవునా మలయప్ప స్వామికి ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి.
తమిళనాడు రాష్ట్రంలో భారీగా బంగారం పట్టుబడింది. తిరువళ్లూరు జిల్లా వేపంభట్టు దగ్గర తనిఖీలు చేపట్టిన పోలీసులు.. 1381 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. టీటీడీకి చెందిన బంగారంగా అనుమానిస్తు�