Home » TTD
5 నెలల్లో రూ.497.27 కోట్లు. 524 కిలోల బంగారం, 3వేల 98 కిలోల వెండి. ఏంటి ఈ లెక్కలు అనుకుంటున్నారా.. ఇదంతా పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం. అవును.. వడ్డీకాసుల వాడి హుండీ కలెక్షన్స్ భారీగా పెరిగాయి. రికార్డ్ స్థాయిలో కానుకలు, డొనేషన్లు వచ్చ�
తిరుమల కొండపై అన్యమత మందిరం నిర్మించారంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన ముగ్గురు యువకులను తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో అసత్యాలను పోస్ట్ చేస్తూ..వాటిపై కామెంట్ చేసేవారిని, వాటిని షేర్ చేసేవారిపైనా టీటీడీ కొరడా ఝ�
తిరుమల : తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 8 వరకు జరుగుతాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 24 మంగళవారం నాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షి�
నిత్య కల్యాణమూర్తి అయిన వేంకటేశ్వరుడి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 30నుంచి ప్రారంభం కానున్నాయి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల షెడ్యూల్ను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 8వరకు శ్రీవారి వార్షిక బ�
తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని ఇక నుంచి జ్యూట్ బ్యాగ్ ల్లో పంపిణీ చేయాలని టీటీడీ నిర్ణయించింది.
తిరుమల: మీ సొంత వాహనంలో తిరుమల కొండకు వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుందామని బయలు దేరుతున్నారా.. అయితే ఒక్క క్షణం ఆగండి.. ఈ విషయం తెలుసుకోండి.. ఆ తర్వాత ముందుకు వెళ్లాలో లేదో డిసైడ్ చేసుకోండి.. మీ వాహనం 2003కి ముందు నాటిదైతే… మీ వాహనానికి త�
తిరుమల : టీడీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల కొండపై ఏర్పాటైన దళారీ వ్యవస్ధను తుదముట్టించామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. తాను బాద్యతలు తీసుకున్న 2 నెలల నుంచి ప్రక్షాళన చేపట్టానని… రాబోయే కాలంలో మరింత ప్రక్షాళన చేసి సామాన్య భక్తు�
తిరుమల : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆభరణాల లెక్కపై పాలక మండలి ఏర్పడిన తర్వాత శ్వేత పత్రం విడుదల చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. పాలక మండలి ఏర్పడ్డాక స్వామివారి ఆభరణాల తరలింపు అంశం, తిరుమలలో గుప్తనిధుల కోసం తవ్�
తిరుమల : తిరుమల కొండపై వచ్చే మూడు నెలల్లో వాటర్ బాటిళ్ల విక్రయాలను నిషేధిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ చర్యలు చేపటుతున్నట్లు ఆయన తెలిపారు. ఈలోపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్యల
కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న ప్రాంతంలోనే అక్రమాలు జరుగుతున్నాయి. ఆయన ఆలయాలే అవినీతికి కేంద్రాలుగా మారుతున్నాయి. తిరుమలలో ఇప్పటికే అనేక ఆరోపణలు రాగా.. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో.. దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేసిన శ్రీ వెంకటే�