TTD

    తిరుపతి – తిరుమల లైట్ మెట్రో రైలు సాధ్యమేనా ?

    March 1, 2020 / 10:34 AM IST

    తిరుపతి – తిరుమల మధ్య లైట్‌ మెట్రో రైల్ ఆలోచన టీటీడీ మదిలో మెదిలింది. ఆలోచన రావడమే ఆలస్యం.. వెంటనే హైదరాబాద్‌ మెట్రో బృందానికి కబురు పంపింది. అంతలోనే సాధ్యాసాధ్యాలపై గ్రౌండ్‌ వర్క్‌ కూడా మొదలైంది. వర్క్‌ స్పీడ్‌గానే ఉంది.. మరి ప్రాజెక్ట్‌ వ�

    బాలాజీ బడ్జెట్ : జమ్మూ, ముంబై, వారణాసిలో శ్రీవారి ఆలయాలు

    February 29, 2020 / 09:51 AM IST

    తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలకమండలి సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. 2020 – 2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌కు బోర్డు ఆమోదం తెలిపింది. రూ. 3 వేల 309 కోట్ల బడ్జెట్‌కు పాలక మండలి ఆమోదం తెలిపింది. గత సంవత్సరం కంటే..రూ. 60 కోట్ల బడ్జెట్ అంచన�

    తిరుపతి-తిరుమల మోనో రైలు : ప్రతిపాదనలు సిధ్ధం చేస్తున్న హైదరాబాద్ మెట్రో

    February 25, 2020 / 09:27 AM IST

    తిరుమలకు లైట్‌ మెట్రో, మోనో రైలు ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దీనిపై హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డిని నివేదిక ఇవ్వాలని కోరినట్టు ఆయన చెప్పారు. నివేదిక వచ్చాక ఈ �

    తిరుపతిలో శ్రీవారి నామాల వివాదం

    February 13, 2020 / 01:08 PM IST

    తిరుపతిలో నిర్మిస్తున్న గరుడ వారధిపై నామాల వివాదం చుట్టుముట్టింది. ఫ్లైఓవర్ పిల్లర్లపై ముద్రించిన నామాల ఆకారం కొత్త వివాదానికి తెర తీసింది. శ్రీవారి నామం ఎలా ఉండాలన్న దానిపై ఎప్పటి నుంచో వివాదం నడుస్తోంది. వైష్ణవ సాంప్రదాయంలో రెండు వర్గా�

    గోవింద..గోవింద : మంచుకొండల్లో శ్రీవారి ఆలయం

    February 12, 2020 / 06:11 PM IST

    అవును మీరు వింటున్నది నిజమే. ఇక మంచుకొండల్లో శ్రీవారి నామస్మరణలు మారుమోగనున్నాయి. ఇప్పటికే వివిధ దేశాలు, రాష్టాల్లో ఉన్న ఏడుకొండల ఆలయం..ఇక జమ్మూ కాశ్మీర్‌లో కూడా ఏర్పాటు కానుంది. ఆలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం సన్నద్ధమౌతున్న సం�

    రూ.కోటి 70లక్షలతో తిరుమలలో కొత్త ఆర్చ్

    February 9, 2020 / 06:22 AM IST

    తిరుమల ముఖద్వారం దగ్గర ఆధ్యాత్మికత ఉట్టిపడేలా స్వాగత ఆర్చీని నిర్మించేందుకు టీటీడీ చర్యలు తీసుకుంటోంది. భక్తులు ఘాట్ రోడ్డులో ప్రయాణం చేసి తిరుమలకు చేరుకోగానే

    GN RAO కమిటీ రిపోర్టుపై అబద్దపు ప్రచారాలు – రోజా

    January 30, 2020 / 06:46 AM IST

    వైజాగ్‌లో రాజధాని పెడితే ప్రమాదమని GN RAO కమిటీ చెప్పినట్లు అబద్దపు ప్రచారాలు చేస్తున్నారంటూ టీడీపీపై ఫైర్ అయ్యారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. కమిటీ రిపోర్టుపై మాట్లాడే అర్హత బాబు, లోకేష్‌లకు లేదన్నారు. 2020, జనవరి 30వ తేదీ గురువారం తిరుమలకు వచ్చిన

    తిరుమలలో ఫ్రీ లడ్డూ నేటి నుంచే: కండిషన్స్ అప్లై

    January 20, 2020 / 01:08 AM IST

    తిరుమల శ్రీవారి ఉచిత లడ్డూలు నేటి నుంచే పంపిణీ చేయనున్నారు. గతంలో అమలులో విధానాన్ని పూర్తిగా మారుస్తూ.. ఒక్క భక్తునికి ఒక్క లడ్డూ మాత్రమే ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద వితరణలో రాయితీ విధానానికి తిరుమల తిర�

    పృథ్వీరాజ్ పై విజిలెన్స్ విచారణకు టీటీడీ ఆదేశం

    January 18, 2020 / 10:37 AM IST

    ఎస్వీబీసీ మాజీ చైర్మన్ పృథ్వీరాజ్ పై విజిలెన్స్ విచారణకు టీటీడీ ఆదేశించింది. మహిళతో అసభ్యంగా మాట్లాడినట్లు ఆడియో టేపులు వెలుగులోకి వచ్చాయి.

    ఎస్వీబీసీ మాజీ చైర్మన్ పృథ్వీ లైంగిక వేధింపుల వివాదంలో ట్విస్ట్

    January 17, 2020 / 04:00 PM IST

    టీటీడీలో ప్రకంపనలు రేపిన ఎస్వీబీసీ మాజీ చైర్మన్ పృథ్వీ రాజ్ లైంగిక వేధింపుల వివాదం మరో మలుపు తిరిగింది. ఈ వివాదంలో విచారణ ఒక్క అడుగు కూడా ముందుకు పడటం

10TV Telugu News