TTD

    శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాలు ప్రారంభం

    July 30, 2020 / 02:31 PM IST

    తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు.ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేపుచేశారు. అక్కడ

    శ్రీవారి భక్తులకు బ్యాడ్ న్యూస్, తిరుపతిలో మరోసారి లాక్ డౌన్

    July 21, 2020 / 02:48 PM IST

    చిత్తూరు జిల్లా తిరుపతిలో కరోనా వైరస్ ఉధృతి తీవ్రంగా ఉంది. తిరుపతిలో రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం అక్కడ కేసుల సంఖ్య 2వేల 200 దాటింది. దీంతో తిరుపతిలో మరోసారి లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ భరత్‌ గుప్తా ప్రకటించ

    జులై 31న తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతం

    July 21, 2020 / 02:19 PM IST

    ప్రముఖ పుణ్య క్షేత్రమైన  తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో జూలై 31న వరలక్ష్మీ వ్రతం ఆన్‌లైన్‌(వ‌ర్చువ‌ల్‌) ద్వా‌రా నిర్వహిస్తామని టిటిడి జెఈవో పి.బ‌సంత్‌కుమార్‌ చెప్పారు. భక్తులు ఇంటి నుండే  వ్ర‌తంలో పాల్గొన వచ్చని ఆయన అన్నారు. క�

    తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు కరోనాతో మృతి

    July 20, 2020 / 10:18 AM IST

    కరోనా మహమ్మారి టీటీడీని పట్టి పీడిస్తోంది. శ్రీవారి ఆలయంలో స్వామికి సేవ చేసే అర్చకుల్లో 18 మందికి కరోనా పాజిటివ్ రాగా రెండురోజుల క్రితం పెద్ద జీయర్ స్వామికి కరోనా పాజిటివ్ రాగా మెరుగైన వైద్యం కోసం ఆయన్ను చెన్నై అపోలోకు తరలించినట్లు సమాచారం.

    తిరుమల శ్రీవారి అర్చకులకు కరోనా పాజిటివ్

    July 18, 2020 / 09:57 PM IST

    తిరుమల శ్రీవారి ఆలయంలో కరోనా కలకలం రేగింది. స్వామివారికి కైంకర్యాలు నిర్వహించే అర్చకులకు కరోనా సోకింది. ఆలయంలో పని చేసే మొత్తం 18 మంది అర్చకులు కరోనా బారిన పడ్డారు. వీరిలో ఒక సీనియర్ అర్చకునికి మెరుగైన చికిత్స అందివ్వడానికి చెన్నైలోని ఓ ప్ర�

    తిరుమలలో మళ్లీ శ్రీవారి దర్శనాలు నిలిపివేత?

    July 18, 2020 / 11:21 AM IST

    తిరుమల శ్రీవారి దర్శనాలను మరోసారి తాత్కాలికంగా నిలిపివేసే యోచనలో టీటీడీ ఉంది. స్వామి వారికి కైంకర్యాలు చేసే అర్చకులకు, జీయంగార్లకు కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే 15మంది అర్చకులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో దర్శనాలు నిలిపివే�

    తిరుమల పెద్ద జీయర్ స్వామికి కరోనా

    July 18, 2020 / 11:14 AM IST

    కరోనా మహమ్మారితో ప్రజలంతా వణికిపోతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక చోట ప్రజలు దాని బారిన పడుతూనే ఉన్నారు. కరోనా వైరస్ తిరుమల తిరుపతి దేవస్దానాన్ని కుదిపేస్తోంది. ఇప్పటికే 15 మందికి పైగా అర్చకులకు కరోనా సోకింది. తాజాగా శ్రీవారి ఆల�

    కోరి తెచ్చుకొంటే… చిచ్చుపెడుతున్నారా?

    July 17, 2020 / 05:51 PM IST

    ప్రభుత్వం మారిన తర్వాత రమణ దీక్షితులుకి గౌరవ ప్రధాన అర్చక పదవి వరించింది. కానీ ఆయనెందుకు సంతృప్తి చెందడం లేదు. టీటీడీపై ప్రత్యక్షంగా జగన్ సర్కార్‌పై పరోక్షంగా ఎందుకు విరుచుకుపడుతున్నారు..? ట్విటర్ వేదికగా రమణ సంధిస్తున్న ట్వీట్లు ప్రభుత్వ

    నాకు ప్రాణహాని ఉంది.. లోక్‌సభ స్పీకర్‌కు వైసీపీ ఎంపీ లేఖ

    June 22, 2020 / 01:30 AM IST

    వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు రాసిన లేఖలో ఆంధ్రప్రదేశ్‌లోని నరసపురం ఎంపి రాజు తన నియోజకవర్గానికి వెళ్లేందుకు భయప�

    జూన్ 8 నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి ట్రయల్ రన్ : వైవీ సుబ్బారెడ్డి

    June 2, 2020 / 05:11 PM IST

    yv-subbareddy:తిరుమల శ్రీవారి దర్శనానికి జూన్ 8న ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. మంగళవారం (జూన్ 2, 2020) మీడియాతో ఆయన మాట్లాడుతూ మూడు రోజులు సామాజిక దూరం పాటిస్తూ టీటీడీ ఉద్యోగులు.. స్థానికులను శ్రీవారి దర్శన�

10TV Telugu News