Home » TV
if-you-give-tvs-and-radios : లాక్ డౌన్ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ.. మార్కెట్లో సడన్గా పాత టీవీలు, రేడియోలకు డిమాండ్ పెరిగిపోయింది. అంతకుముందు.. వంద కూడా పలకని పాత టీవీలు.. ఇప్పుడు లక్షలు పలుకుతున్నాయి. 20, 30 ఏళ్ల కిందటి టీవీలు, రేడియోలు ఇస్తే.. లక్షలు, కోట్లు ఇస�
తెలంగాణ రాష్ట్రంలో స్కూల్ విద్యార్థులకు టీవీ ద్వారా పాఠాలు బోధించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఆన్లైన్ విద్యా బోధనపై కేంద్రం ఆదేశాలు జారీ చేసినా అది ప్రైవేటు స్కూల్స్ కు పరిమితమయ్యే పరిస్థితి ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప�
దేశంలో కరోనావైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా తెలుగు టీవీ నటి నవ్య స్వామి కరోనా బారిన పడింది. ఈవిషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ఈ సందర్భంగా నవ్య స్వామి మాట్లాడుతూ.. ‘కరోనా పాజిటివ్ వచ్చినందుకు నేనేం సిగ్గు పడటంలేదు. ఈ వి�
భారతదేశ మంతా లాక్ డౌన్. ఎక్కడి వారెక్కడ ఉండాలని ప్రభుత్వాలు సూచన. స్టేట్ ఎట్ హోమ్ అంటున్నాయి పాలకులు. కరోనా వ్యాపిస్తుండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాయి. కేవలం 21 రోజుల పాటు ఇంటిలోనే ఉండిపోవాలని కోరారు. దీంతో చ�
దాదాపు 33 ఏళ్ల క్రితం బుల్లితెరపై దూరదర్శన్లో ప్రసారమయి..ఎంతో మంది ప్రేక్షకులను మనస్సులను దోచుకున్న సీరియల్స్లో రామాయణం ఒకటి. రామానంద్ దర్వకత్వంలో ప్రసారమయిన..ఈ సిరీస్కు గొప్ప ఆదరణ లభించింది. మాధ్యమాలు తక్కువగా ఉన్న ఆ కాలంలో రామాయణం సీరి
పట్టణాలకే పరిమితమైన ఇంటర్నెట్ కనెక్టవిటీ గ్రామాల్లోకి విస్తరిస్తోంది. పల్లెల్లోనూ ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి వస్తోంది. ప్రభుత్వ టెలికం రంగ సంస్థ BSNL గ్రామాల్లో ఇంటర్నెట్ కనెక్టవిటీని అందిస్తోంది. అదే.. Bharat AirFibre నెట్ వర్క్ సర్వీసు. గ్రామీణ
జపనీస్ ఆర్టిస్ట్ మోజూ ఇప్పుడు వరల్డ్ ఫేమస్ ఆర్టిస్ట్ అయ్యాడు. అతడి టాలెంట్ కు జనాలు నీరాజనం పడుతున్నారు. ఏం టాలెంట్ గురూ అని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
దేశంలో మహిళలపై అత్యాచారాలకు కారణం టీవీలు,మొబైల్ ఫోన్స్ మాత్రమేనని రాజస్థాన్ సాంఘీక సంక్షేమశాఖ మంత్రి భన్వర్ లాల్ మేఘవాల్ అన్నారు. టీవీలు,మొబైల్స్ రాకముందు రేప్ లు లేవని మంత్రి విచిత్ర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం యువతరం మొబైల్,టీవీ చూస్త
కృష్ణాజిల్లా గొల్లపూడిలో దారుణ హత్యకు గురైన చిన్నారి ద్వారక కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పోలీసుల విచారణలో నిందితుడు ప్రకాశ్ కీలక విషయాలు వెల్లడించాడు.
దసరా సందర్భంగా వెస్ట్ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ శుక్రవారం(అక్టోబర్-11,2019) ఏర్పాటు చేసిన దుర్గాపూజ కార్నివాల్ లో తనకు అవమానం జరిగిందని ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్ కర్ తెలిపారు. సీఎం మమతా బెనర్జీ కూర్చున్న ప్రధాన వేదికపై తనను కూర్చోనివ్వలేదని,అ