Home » tweets
భారతదేశంలో కొనసాగుతున్న రైతుల నిరసనకు మద్దతుగా మాజీ అడల్ట్ స్టార్ మియా ఖలీఫా ట్వీట్టర్ ద్వారా సపోర్ట్ చేశారు. రైతులు నిరసనలు చేస్తున్న ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడాన్ని ఆమె “మానవ హక్కుల ఉల్లంఘన” అంటూ చెప్పుకొచ్చింది. ప్రపం�
“I Won Election” Donald Trump : అమెరికా అధ్యక్షుడిగా తానే గెలిచానంటూ..ఇంకా డోనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తగిలిన ఎదురు దెబ్బను ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటమిని అంగీకరించేది లేదంటున్నారు. మరోసారి సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్ అవుతోంద�
యాక్టర్ అమితాబ్ బచ్చన్ ముంబై నానావతి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 23రోజులుగా ట్రీట్ మెంట్ తీసుకుంటున్న బిగ్ బీ ఆదివారం ఇంటికి చేరుకున్నారు. 77సంవత్సరాల జులై 11న తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అదే సమయంలో ఇం�
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి రోజుకో మలుపు తిరుగుతుంది. రీసెంట్గా ఆయన ప్రేయసి, నటి రియా చక్రవర్తిపై ఈ కేసు విషయమై ఎఫ్ఐఆర్ నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఆమె ముంబైలో లేదని, ఎటో వెళ్లిపోయింది అంటూ వార్తలు వచ్చాయి. మొన్నటి వరకు
యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యతో బాలీవుడ్లోని బంధుప్రీతి అంశం తెరమీదికొచ్చింది. బంధుప్రీతి, స్టార్ వారసుల ప్రవర్తనపై బోల్డ్ బ్యూటీ కంగనా రనౌత్ ఎప్పట్నుంచో విమర్శలు గుప్పిస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఎదగకుండా బాలీవుడ్ మా
సాంకేతికపరంగా ఎన్నో విప్లమాత్మక మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు ఎంతో పాపులర్ అయిన ఎన్నో సోషల్ ప్లాట్ ఫాంలు కాలక్రమేణా పోటీతత్వ వాతావరణంలో అంతరించిపోతున్నాయి. ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ప్రవేశపెట్టిన అనేక సర్వీసుల్లో చాల
కరోనా వైరస్- తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సెలబ్రిటీల ట్వీట్స్..
డిజిటల్ ప్రపంచం ప్రభావం పెరిగిపోయాక రాజకీయ నాయకుల ప్రకటనలు పత్రికలు, టీవీల కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాని వాడుకోకుండా ఏ రాజకీయ పార్టీ లేదు.. ఏ నాయకుడు కూడా లేడు.. సోషల్ మీడియాలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఫాలోయి�
ఢిల్లీలో వరుసగా రెండవసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో నేతలు పార్టీ భవిష్యత్తు గురించి యోచిస్తున్నారు. బిజెపి గెలవకపోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆప్ విజయం నిరాశ కలిగించలేదన్నారు.
మానవ సహిత అంతరిక్షయాత్ర ‘గగన్ యాన్’ను నింగిలోకి పంపేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) అన్నీ సిద్ధం చేస్తోంది. 2022లో మిషన్ గగన్యాన్ ప్రాజెక్టు ఉంటుందని