Home » tweets
యావత్ భారతం దశాబ్దాలుగా ఎదురుచూసిన చారిత్రాత్మక అయోధ్య తీర్పును ఇవాళ(నవంబర్-9,2019)ఉదయం సుప్రీంకోర్టు వెలువరించిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఇవాళ అయోధ్య తీర్పు టాప్ ట్రెండింగ్ గా మారింది. ఇవాళ భారత్ లో,ప్రపంచవ్యాప్తంగా అయోధ్య తీర్పు హ్�
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ప్రధానంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ నేత బుద్ధా వెంకన్న మధ్య ట్వీట్ల వార్ కొనసాగుతోంది. మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. తాజాగా బుద్ధా వెంకన్న ఘాటు వ్యాఖ్యలతో విరుచకపడ్�
జార్ఖండ్ రాజధాని రాంచీలో కరెంట్ కోతలపై టీమిండియా మాజీ కెప్టెన్ ధోని సతీమణి సాక్షి సింగ్ ఫైర్ అయ్యారు. కరెంట్ కోతలపై ట్విట్టర్ వేదికగా సాక్షి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రతి రోజు కరెంట్ కోతలతో రాంచీ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న
రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్కు తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కంటోన్మెంట్ రోడ్లను తెరిపించాల్సిందిగా కోరారు. రహదారులను మూసివేయడం బాధాకరమన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. రోడ్లను మూసివేయడం �
హైదరాబాద్ మహానగరంలో స్ట్రీట్ లైట్ల విషయంలో విమర్శలు కొనసాగుతునే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అస్సలు వీధిలైట్లు వెలగనే వెలగవు. కొన్ని ప్రాంతాల్లో పట్టపగలు కూడా వెలుగుతునే ఉంటాయి. అధికారులు వెలగనివాటి గురించి పట్టించుకోరు..నిరంతరంగా వెలు
2019 సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. మే 19తో చివరి దశ పోలింగ్ ముగియనుంది. మే 23న ఎన్నికల ఫలితాల కోసం అన్ని రాజకీయ పార్టీలతో పాటు దేశ ప్రజలు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
పాంప్లెట్ల పంపకం వ్యవహారం ఢిల్లీ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంలో ఆప్-బీజేపీ నేతల మాటల యుద్ధం చోటుచేసుకున్నాయి. తన ప్రత్యర్థి, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అతిషిపై అసభ్య పదజాలంతో కూడిన కరపత్రాలు ప్రచురించి ముద్రించారంటూ గంభీర్�
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న ఫ్లైట్లో టెక్నికల్ సమస్య ఏర్పడింది. దీంతో విమానాన్ని ఢిల్లీలో ఎయిర్ పోర్టులో పైలట్లు ల్యాండ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను రాహుల్..ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కమార్ తో మంగళవారం(ఏప్రిల్-23,2019)నాన్ పొలిటికల్ ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ తన మనసులోని అభిప్రాయాలను పంచుకున్నారు.మోడీ అక్షల మధ్య జరిగిన ఓ సరదా సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Also Read : బంధాలు,అనుబంధాలు లే
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఇంకా పొలిటికల్ హీట్ కొనసాగుతూనే ఉంది.వైసీపీ,జనసేన నేతల మధ్య పరస్పర ఆరోపణలతో రాజకీయం వేడెక్కింది. వైసీపీ నాయకుడు,రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి, జనసేన నేత జేడీ లక్ష్మీనారాయణల మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతోం