Home » Twitter users
Elon Musk : ఎలన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Xని తన xAI కంపెనీకి 33 బిలియన్ డాలర్ల స్టాక్కు విక్రయించారు. ఈ విలీనంతో అడ్వాన్స్ ఏఐ సామర్థ్యాలను ఎక్స్ యూజర్ బేస్తో కలిసి అద్భుతాలు చేయొచ్చునని మస్క్ అభిప్రాయపడుతున్నారు.
Elon Musk : ట్విట్టర్ (X)గా రీబ్రాండింగ్ చేసిన ఎలన్ మస్క్ మరో కొత్త ఫిట్టింగ్ పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే బ్లూ టిక్ సబ్స్ర్కిప్షన్ అమల్లోకి తీసుకొచ్చిన మస్క్.. త్వరలో ట్విట్టర్ ప్లాట్ఫారం వినియోగించాలంటే అందరూ డబ్బులు చెల్లించాల్సి�
లైవ్ సమయంలో యాంకర్లు తడబడిన వీడియోలు గతంలో అనేకం వైరల్ అయ్యాయి. తాజాగా బీబీసీ ప్రెజెంటర్ లైవ్లో తడబడిన వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు.
Twitter Direct Messages : బ్లూ టిక్ లేని యూజర్లు తమ స్నేహితులు లేదా ఫాలోవర్లకు ఏదైనా డైరెక్ట్ మెసేజింగ్ (DM) పంపితే దానికి ఛార్జీలు చెల్లించాల్సిందిగా ఎలన్ మస్క్ కంపెనీ మరో కొత్త ఫిట్టింగ్ పెట్టింది.
Twitter Users Earn Money : ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్ కంపెనీ ట్విట్టర్ తమ యూజర్లకు సరికొత్త ఆఫర్ ప్రకటించింది. మానిటైజేషన్ ప్రొగ్రామ్ కింద ఎంపిక చేసిన కొంతమంది క్రియేటర్లకు డబ్బులు చెల్లిస్తుంది. ఇంతకీ ఎవరు అర్హులు అనేది తెలుసా?
Threads App Users : మెటా థ్రెడ్స్ దెబ్బకు ట్విట్టర్ విలవిలాడుతోంది. యాప్ లాంచ్ అయిన కొద్ది గంటల్లోనే 80 మిలియన్ల యూజర్లను దాటేసింది.. 100 మిలియన్ మార్క్ దిశగా థ్రెడ్స్ యాప్ దూసుకుపోతోంది.
Threads App : ట్విట్టర్కు పోటీగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కొత్త సోషల్ యాప్గా థ్రెడ్స్ ప్రభంజనం సృష్టిస్తోంది. మొదటి 48 గంటల వ్యవధిలోనే మిలియన్ల మంది యూజర్లను సొంతం చేసుకుంది. కొన్ని సోషల్ యాప్స్ ఒక మిలియన్ యూజర్ల మైలురాయిని చేరుకోవడాని�
ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ యూజర్లకు మరోసారి షాకింగ్ న్యూస్ చెప్పారు. ప్రతిరోజూ యూజర్లు చదవగలిగే ట్విటర్ పోస్టులపై పరిమితులు విధించారు. అయితే, ఇవి తాత్కాలికమేనని, త్వరలో వాటి పరిమితిని పెంచుతామని మస్క్ వెల్లడించారు.
Twitter Blue Tick bug : ఇటీవలే ట్విట్టర్ లెగసీ వెరిఫైడ్ అకౌంట్లలో బ్లూ టిక్ తొలగించింది. ఎవరైతే బ్లూ టిక్ సబ్స్ర్కిప్షన్ కోసం చెల్లిస్తారో వారికి మాత్రమే బ్లూ టిక్ ఎనేబుల్ చేస్తుంది. ట్విట్టర్ బ్లూ టిక్ బగ్ ఇష్యూతో చాలామంది యూజర్లకు మళ్లీ ఉచితంగా బ్లూ ట
UPI Charges : యూపీఐ పేమెంట్లు చేస్తున్నారా? ఇప్పటివరకూ యూపీఐ పేమెంట్లు ఉచితమని అందరికి తెలిసిందే. కానీ, ఇకపై యూపీఐ పేమెంట్లు చేస్తే అదనపు ఛార్జీలు చెల్లించాల్సిందేనని తెలిసేసరికి వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది.