Home » Twitter
జంతువులకు కూడా సినిమా స్టార్లంటే అభిమానం ఉంటుందా? ఏమో మరి.. ఓ పిల్లి ఎంతో శ్రద్ధగా షారూఖ్ ఖాన్ సినిమా పాటను చూస్తోంది. ఈ వీడియో వైరల్ అయ్యింది. దీనిపై షారూఖ్ ఖాన్ స్పందించారు కూడా.
ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జనాలకు రెగ్యులర్ గా టచ్లో ఉంటూ ఉపయోగకరమైన పోస్టులు షేర్ చేస్తుంటారు. 7 సంవత్సరాల క్రితం ఆయన ట్వీట్ చేసిన ఓ చిన్నారి ఫోటో గురించి గుర్తు చేస్తూ.. ఆ చిన్నారి డైరెక్ట్గా ఆయనను కలుసుకుంది. ఆ వ
క్యాన్సర్తో బాధపడుతున్న తన పెంపుడు కుక్క ఎక్కువ కాలం బ్రతకదని దాని యజమాని ఘనంగా వీడ్కోలు చెప్పాలనుకున్నాడు. ఇరుగుపొరుగువారికి ఇన్విటేషన్ పంపించాడు. అది చూసిన వారి మనసులు కదిలిపోయాయి. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న అతని పోస్టు చూసి నెటిజన్�
చేసేది తప్పు పని అని తెలిసినా కొందరు కావాలని తప్పులు చేస్తున్నారు. రీల్ కోసం వీడియో చేస్తూ హెల్మెట్, లైసెన్స్ లేకుండా ఓ వధువు స్కూటీ నడపడంతో ఢిల్లీ పోలీసులు జరిమానా విధించారు. చలాన్లతో సరిపెట్టకుండా ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నె�
వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఎటువంటి ట్వీట్ చేసినా వైరల్ అవుతుంది. జనానికి ఎంతో ఉపయోగకరమైన అంశాలతో పాటు కొత్త ఇన్వెన్షన్లకు సంబంధించిన వీడియోలను ఆయన షేర్ చేస్తుంటారు. తాజాగా ఆయన షేర్ చేసిన నాలుగు చక్రాల వాహనం వీడియో వైరల్ అవుతోంది.
చాలా వీడియోల్లో తన భార్య తనకు కారం తినిపిస్తూ చంపేస్తోందంటూ కొంటెగా చెప్పుకొచ్చారు. తాను మాత్రం స్పైసీ లేని ఫుడ్ ఆర్డర్ చేస్తే.. తన భార్య మాత్రం కావాలని స్పైసీగా ఉన్న ఫుడ్ ఆర్డర్ చేసి తనకు తినిపిస్తోందంటూ నెటిజెన్లతో తన ఆనందాన్ని వ్యక్తం చే
ఎవరెస్టు అధిరోహించడం అంటే ప్రాణాలు పణంగా పెట్టడమే. ఎన్నో సవాళ్లు అధిగమిస్తూ ముందుకు సాగాలి. అందుకు గుండె ధైర్యం కావాలి. తన ప్రాణాలు రక్షించుకుంటూ తోటివారి ప్రాణాలు కాపాడే తెగువ కావాలి. మంచు పగుళ్లలో చిక్కుకుపోయిన ఓ షెర్పాను అధిరోహకుల బృంద�
జంతువుల్లో అత్యంత పిరికి జంతువు గురించి మీకు తెలుసా? ఎప్పుడైనా చూశారా? IFS ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ ట్విట్టర్లో షేర్ చేసిన వీడియో చూడండి.
ఏమైందో ఏమో.. ఒక వ్యక్తి రైల్వే ట్రాక్పై తల పెట్టి బలవన్మరణానికి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ ధైర్యంగా ట్రాక్ పైకి దిగి అతని ప్రాణాలు కాపాడింది. పశ్చిమ బెంగాల్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆర్పీఎఫ�
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండు 'మియాజాకి' కిలో ధర కేవలం రూ.2.75 లక్షలు మాత్రమే. వామ్మో అనుకుంటున్నారు కదా.. పశ్చిమ బెంగాల్ లో పండే ఈ రకం మామిడిపండ్ల అంతర్జాతీయ మార్కెట్ ధర అది. ధనవంతులు తప్ప సామాన్యులు ఈ పండ్లు కొనే పరిస్థితి అయితే లేదు.