Home » Twitter
ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ యూజర్లకు మరోసారి షాకింగ్ న్యూస్ చెప్పారు. ప్రతిరోజూ యూజర్లు చదవగలిగే ట్విటర్ పోస్టులపై పరిమితులు విధించారు. అయితే, ఇవి తాత్కాలికమేనని, త్వరలో వాటి పరిమితిని పెంచుతామని మస్క్ వెల్లడించారు.
పదవులు లేకపోయినా కాషాయ జెండా పట్టి కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఇవాళ ప్రజల ఆశీర్వాదం దొరికే సందర్భం ఆసన్నమైందన్నారు.
5 నిముషాలు క్యూలో నిలబడాలంటే సహనం కోల్పోతాం. అలాంటిది ఒక ఆటో కోసం భారీ క్యూలో నిలబడాలంటే.. పరిస్థితి ఊహించడం కాదు.. ఆ వీడియో చూడండి. ఇక ఆ సిటీవాళ్లని పొగడకుండా ఉండలేరు.
రైల్వే ప్లాట్ఫామ్పై నిద్రిస్తున్న ప్రయాణికులపై ఓ పోలీసు మానవత్వం లేకుండా ప్రవర్తించాడు. నిద్రపోతున్న వారిపై బాటిల్తో నీళ్లు పోశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ప్రయాణికులకు కౌన్సెలింగ్ ఇచ్చే పద్ధతి ఇదేనా? అంటూ నెటిజన్లు �
ఫుడ్ డెలివరీ చేసిన మహిళకు లవ్ ప్రపోజ్ చేసాడు ఓ డెలివరీ ఏజెంట్. దీనిపై సీరియస్ అయిన ఆ మహిళ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. దీనిపై ఆ డెలివరీ సంస్థ స్పందన ఎలా ఉన్నా పోలీసులు జోక్యం చేసుకున్నారు.
దేశ వ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కిలో రూ.80 నుంచి రూ.100 పలుకుతుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ట్విట్టర్లో పెరుగుతున్న టమాటా ధరలపై ఫన్నీ మీమ్స్ నవ్వు పుట్టిస్తున్నాయి.
9 యూనిఫాం రిసోర్స్ లొకేటర్స్ను బ్లాక్ చేయాలని కేంద్రం ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను ట్విటర్ కంపెనీ హైకోర్టులో సవాల్ చేసింది. ఏదైనా అకౌంట్ను బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లయితే, సంబంధిత ఆదేశాల్లో అందుకు కారణాలను వివరించాలని
సెలబ్రిటీలకు కొందరి నుంచి విచిత్రమైన ట్వీట్లు , వింత అభ్యర్ధనలు వస్తుంటాయి. తాజాగా రచయిత ప్రీతీ షెనాయ్కి 10 తరగతి విద్యార్ధి నుంచి వచ్చిన ట్వీట్ వైరల్ అవుతోంది.
క్యాబ్ ఎక్కించుకున్నారా? గమ్యస్ధానానికి చేర్చారా? చాలామంది క్యాబ్ డ్రైవర్లు అంతవరకే ఆలోచిస్తారు. మధ్యలో ప్రయాణికులకు ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనా పట్టించుకోరు. కానీ ఢిల్లీలోని ఓ ఉబెర్ డ్రైవర్ అలా కాదు. తన సేవా గుణంతో నెటిజన్ల మనసు దోచు�
అయోధ్యలోని సరయూ నదిని రాముని పాదాలతో తడిసిన పుణ్య నదిగా భక్తులు భావిస్తారు. అలాంటి నదిలో ఓ యువతి డ్యాన్సులు చేయడం భక్తులకు ఆగ్రహం తెప్పించింది. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.