Home » Two Doctors
అయితే గూగుల్ మ్యాప్ల సూచనల మేరకు డ్రైవర్ ఆ ప్రాంతానికి చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే భారీ వర్షాల కారణంగా దారి కనపడకపోవడంతో గూగుల్ మ్యాప్ చూపిన మార్గంలో వెళ్లారు.
మృతికి గల కారణాలు తెలియరాగా, కుక్క రేబిస్తో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు. క్యాంపస్లోని రేడియాలజీ విభాగం వెలుపల ఉన్న వ్యక్తులపై కుక్క అకస్మాత్తుగా దాడి చేసిందని, ఇద్దరు రెసిడెంట్ వైద్యులు, ఇద్దరు పారామెడికల్ సిబ్బంది, ఒక అటెండర్న�
తెలంగాణాలోని మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ చెరువులో ప్రమాదశాత్తు పడి ఇద్దరు డాక్టర్లు మృతి చెందారు. సెల్ఫీ దిగుతుండగా ఇద్దరు డాక్టర్లు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయారు.
ఏపీలో కరోనా మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు నర్సులకు కరోనా సోకడం కలవరాన్ని కలిగిస్తోంది.
తెలంగాణ రాష్ట్రంపై కరోనా పంజా విసురుతోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు నమోదవుతుండడం తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. తాజాగా మరో ముగ్గురికి కరోనా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. ఇటీవలే ఢిల్లీ నుంచి వచ్చిన కుత్బుల్లాపూర్ నివాసికి, దోమల్ గూడకు చెంది�