Home » Two
ఏపీతో మరో 2 దిగ్గజ కంపెనీలు ఎంఓయూ కుదుర్చుకున్నాయి. ‘‘వైయస్సార్ చేయూత’’ద్వారా మహిళా సాధికారికతకు మరో 2 దిగ్గజ కంపెనీలు తోడ్పాటు అందించనున్నాయి. ఏపీ ప్రభుత్వంతో రిలయన్స్ రిటైల్– జియో, అల్లాన కంపెనీల అవగాహనా ఒప్పందం చేసుకున్నాయి. ముఖ్యమం�
ఎన్ని అడ్డంకులు ఎదురైనా చదువుతో ఉన్నత స్థానంలో నిలవాలనుకుంది. అందుకు తగ్గట్టే మంచి మార్కులు సాధించి, అమెరికాలో చదివే అవకాశాన్ని దక్కించుకుంది. అక్కడ విద్యను కొనసాగిస్తూ తన తోటివారికి ఆదర్శంగా నిలిచింది. కానీ ఇంతలో కరోనా కారణంగా స్వదేశాని�
కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొలగపల్లి గ్రామంలో పెళ్లింట విషాదం నెలకొంది. అందరూ ఇంట్లో ఉండగానే ఒక్కసారిగా ఇల్లు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు పరుగెత్తి ప్రాణాలు కాపాడుకున్న�
పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ఏలూరు కోవిడ్ ఆస్పత్రిలో ఇద్దరు కరోనా పేషెంట్లు మృతి చెందారు. బెడ్ పై నుంచి కింద పడి ఓ మహిళా పేషెంట్ మృతి చెందింది. బాత్ రూమ్ లో పడి మరో కరోనా బాధితుడు చనిపోయాడు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ విషాధ ఘటనలు జ
తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద కరోనా కలకలం రేగింది. అలిపిరి వద్ద ఏర్పాటు చేసిన కరోనా శిబిరంలో పని చేస్తున్న ఇద్దరికి కరోనా వైరస్ సోకింది. దీంతో శిబిరాన్ని తాత్కాలికంగా తొలగించారు. టీటీడీ ఉద్యోగులు, యాత్రికుల కరోనా పరీక్షలకు బ్రేక్ �
నిజామాబాద్ జిల్లాలో ఓ వృద్ధుడు దారుణానికి ఒడిగట్టాడు. చాక్లెట్ల ఆశజూపి ఇద్దరు బాలికలపై 15 రోజులుగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం వెలుగుచూసింది. బాధిత కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం ఎడపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన నారాయణ
రెండేళ్ల బాలుడు తాచుపాము బారి నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఈ సంఘటన కర్నాటక బెలగావి జిల్లా కంగ్రేలిలో చోటుచేసుకుంది. తండ్రి వేదాంత్ అనే రెండేళ్ల తన కుమారుడిని పొలానికి తీసుకెళ్లాడు. కుమారుడు ఆడుకుంటుండగా తండ్రి వీడియో తీస్తున్నాడు. అప్ప�
సైనికులను సరిహద్దులకు చేరవేసేందుకు రైళ్లను నడుపనున్నారు. శుక్ర, శనివారాల్లో రెండు రైళ్లు నడవనున్నాయి.
వారిద్దరూ డాక్టర్లు. ఈ మధ్యే పెళ్లి చేసుకున్నారు. హనిమూన్ ప్లాన్ కూడా చేసుకున్నారు. ఇంతలో కరోనా వైరస్ మహమ్మారి విరుచుకుపడింది. అంతే, వారికి తమ విధి నిర్వహణ
ఏపీలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. తొలుత వైరస్ సోకిన కేసులు తక్కువగానే నమోదయ్యాయి. కానీ క్రమక్రమంగా వైరస్ బారిన పడిన వారు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వైరస్ వ్యాప్తి చెందకుండా..పటిష్ట ఏర్పాట్లు చేస్తో�