Home » Two
ఆంధ్రప్రదేశ్లో మరో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 23కి చేరింది.
ఏపీలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కు చేరింది.
ఓ వైపు ప్రపంచదేశాలన్నీ కరోనా వైరస్ దెబ్బకు వణికిపోతున్నాయి. ప్రపంచమంతా కరోనా భయాందోళనలతో తమ ప్రజలను ఎలా కాపాడుకోవాలా అని దేశాధినేతలు ఆలోచిస్తుంటే…ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కు మాత్రం ప్రజల ప్రాణాల కంటే మిసైల్ టెస్టులే ఎక్కు�
అమెజాన్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థినులకు వార్షిక వేతనం 27 లక్షలు ప్రకటించింది.
హైదరాబాద్ లో పట్టపగలే కారు రేసింగ్ జరుగుతోంది. పీవీ నర్సింహరావు ఫ్లైవోవర్ పై రెండు స్పోర్ట్స్ కార్లు పోటాపోటీగా నడుపుతూ ప్రయాణికులను హడలెత్తించారు.
శ్రీకాకుళం జిల్లా హిర మండలంలోని గొట్టాబ్యారేజీ ఎడమ కాలువలోకి కారు అదుపుతప్పి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా..ముగ్గురికి గాయాలు అయ్యాయి.
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో విషాదం చోటుచేసుకుంది. కైవల్యా నదిలో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతిలో రెండు వోల్వో బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
ఇరాన్ టాప్ కమాండర్ ఖాసిం సొలేమానీ హత్యతో రగిలిపోతున్న ఇరాన్.. అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంది. ఇరాక్ లోని అమెరికా స్థావరాలపై క్షిపణులతో దాడి చేసింది. అమెరికా
కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.