Home » Two
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గోదావరి నదిలో పర్యాటక బోటు మునిగి పోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. లైఫ్ జాకెట్లు ధరించిన 10 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. 49 మంది గల్లంతయ్యారు. బోటులో మొత్తం 61 మంది ప్రయాణికులు ఉన్నట్�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులోకి కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందారు.
వరుస భూకంపాలు జపాన్ ని కుదిపేశాయి. జపాన్ లో ఇవాళ(మే-10,2019) రెండుసార్లు భూకంపం వచ్చింది.
బెంగళూరు : ప్రముఖ కన్నడ నటి హర్షిక పునాచాతో అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తులపై కొడాకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. యాచారం మండలం తక్కళపల్లి గేట్ దగ్గర కారు, లారీ ఢీకొన్నాయి. దీంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయలయ్యాయి. చికిత్స కోసం క్
ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.3గా నమోదైందని యూఎస్జీఎస్ తెలిపింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. సెంట్రల్ ఫిలిప్పీన్స్ ప్రాంతంలో ప్రకంపనలు చోటుచేసుకొని పలు భవనాలు నేల మట్టమయ్యాయి. ఈ భూకంప కేంద్ర�
హైదరాబాద్ లోని పంజాగుట్ట చౌరస్తా నుంచి అంబేద్కర్ విగ్రహం ధ్వంసం కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. జీహెచ్ఎంసీ చెత్త డంపింగ్ లారీ డ్రైవర్ డప్పు రాజుతో పాటు మరో ఉద్యోగి గుప్తాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో మరో ఇద్ద�
మనుషులకైనా..జంతువులకైనా నోరు ఒక్కటే ఉంటుంది. కానీ కొన్ని కారణాల వల్ల వింత వింత జననాలు జరగుతుంటాయి. ఇటువంటిదే టాడ్ అనే ఈ కుక్క రెండు నోరులతో పుట్టింది. సాధారణంగా ఉండే ‘తలలో మరో నోరు’తో జన్మించింది. చెవి ఉండాల్సిన చోట దానికి మరో నోరు ఉంది. అంత�
హైదరాబాద్ : నగరంలో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదం ఇద్దరిని బలి తీసుకుంది. సైఫాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని సీసీఎస్ సమీపంలో ఓ బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మ�
జైపూర్ సెంట్రల్ జైల్లో దారుణం జరిగింది. పుల్వామా దాడికి నిరసనగా జైల్లో శిక్ష అనుభవిస్తున్న పాక్ కి చెందిన ఓ ఖైదీని తోటి భారత ఖైదీలు దారుణంగా హింసించి చంపిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది.గూఢచర్యానికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో అరెస్ట్ అ