Home » UAE
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. సెకండ్ వేవ్ లో కరోనా తీవ్రత మామూలుగా లేదు. రోజురోజుకూ భారీగా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. మే నెలలో కరోనా విశ్వరూపం చూపనుందని అధ్యనాలు చెబుతున్నాయి. దీంతో అందరిలోనూ భయాందోళన నెలకొంది. ఇలాంటి విపత్కర పరిస్
Burj Khalifa lights up ‘Stay Strong India’ : కరోనా మహమ్మారితో అల్లాడిపోతున్న భారత్కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) సంఘీభావం ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా భవనంపై లేజర్ లైట్లతో మన భారత్ త్రివర్ణ పతకాన్ని ప్రదర్శించి తన సంఘీభా�
UAE దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత నేపథ్యంలో ఈ నెల 25 నుంచి పది రోజుల పాటు భారత్ నుంచి అన్ని విమానాలను నిలిపివేస్తున్నట్లు గురువారం యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) తెలిపింది. ఇతర దేశాల్లో 14 రోజులపాటు ఉండని భారతీయ ప్రయాణికులను కూడా అన�
జమ్మూకాశ్మీర్ లో నియంత్రణ రేఖ వెంబడి ఇకనుంచి కాల్పులు జరుపుకోకూడదని గత నెలలో భారత్-పాక్ దేశాల సైన్యాలు పరస్పర అంగీకారానికి వచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో... భారత్, పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంవోలు) మధ్య హాట్ �
మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న టైమ్లో.. కేరళ సీఎం పినరయి విజయన్కు భారీ షాక్ తగిలింది. బంగారం స్మగ్లింగ్ కేసులో ఆయన పేరుతో పాటు క్యాబినేట్ హస్తం తెరపైకి రావడం సంచలనంగా మారింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ సీఎం పినరయ్ విజయన్ మరోస�
Mars isn’t resident for humans : ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు ! మార్స్ చుట్టూ రెండు.. మీదకు ఒకటి ! యూఏఈ, చైనా వాహన నౌకలు ఇలా చేరుకున్నాయో లేదో.. నాసా మార్స్ రోవర్ వెళ్లి ల్యాండ్ అయింది అక్కడ ! ఎందుకు ఈ గ్రహంపై ఇంతలా దృష్టి సారించారు. వరుస ప్రయోగాల వెనక కారణం ఏంటి ? �
Moroccan Woman Murdered Lover: యూఏఈలో భయానక ఘటన జరిగింది. ఓ మహిళ తన ప్రియుడిని అతి దారుణంగా చంపింది. అంతేకాదు, అతడి శరీర భాగాలతో(అంగం, వృషణాలు) బిర్యానీ వండింది. ఆ బిర్యానీని ఇంటి పక్కన భవన నిర్మాణ పనులు చేస్తున్న కూలీలకు ఆహారంగా పెట్టింది. ఉత్తర ఆఫ్రికాలోని మొరా�
Kannur airport : బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు వినూత్నంగా ఆలోచిస్తుంటారు. ఎవరికీ తెలియకుండా..బంగారాన్ని తరలించాలని అనుకుంటుంటారు. ఇందుకు కొత్త కొత్త పద్ధతులు ఎంచుకుంటుంటారు. కానీ..వారి ఆటలను ఎయిర్ ఫోర్స్ అధికారులు కట్టిస్తుంటారు. ఓ వ్యక్తి బంగార
UAE key statement on corona vaccines : కరోనా వైరస్ వ్యాక్సిన్లలో పంది మాంసంతో చేసిన జిలాటిన్ ఉన్నా సరే వాటిని ముస్లింలు తీసుకోవచ్చని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశానికి చెందిన యూఏఈ ఫత్వా కౌన్సిల్ స్పష్టం చేసింది. పోర్క్ జిలాటిన్ను వ్యాక్సిన్లో వాడారన
UAE temporary visa restrictions: యూఏఈ ప్రభుత్వం 13 ముస్లిం దేశాలపై తాత్కాలికంగా వీసా ఆంక్షలను విధించింది. భద్రతా కారణాల దృష్ట్యానే ముస్లిం దేశాలపై యూఏఈ ఆంక్షలు విధించినట్టు తెలుస్తోంది. ఈ ఆంక్షలతో ఆయా దేశాలకు చెందిన వారు యూఏఈ ఎంప్లాయిమెంట్, విజిట్ వీసాకు దరఖాస�