Home » Uddhav Thackeray
పరిస్థితి అదుపులోకి రాకపోతే..ముంబైలో మరోసారి లాక్ డౌన్ విధించేందుకు సర్కార్ సిద్ధమౌతోంది. అయితే..ఈసారి పాక్షికంగా విధించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
Shiv Sena workers allegedly pour black ink on a BJP leader : మహారాష్ట్రలో శివసైనికులు రెచ్చిపోయారు. ముఖ్యమంత్రి ఉధ్ధవ్ ఠాక్రే ను విమర్శించిన వ్యక్తిపై ఇంకు చల్లి, చీరకట్టి, చెప్పుల దండవేసి ఊరేగించి పిడిగుద్దులతో దాడి చేసి అరాచకం సృష్టించారు. మహారాష్ట్రలోని పండరీపూర్ లోబీజేప�
CM Uddhav Thackeray పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ ని శుక్రవారం(జనవరి-22,2021)మంత్రి ఆదిత్యఠాక్రేతో కలిసి మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే సందర్శించారు. సీరం ఇనిస్టిట్యూట్ లో గురువారం అగ్నిప్రమాదం జరిగిన సైట్ ని సంస్థ సీఈవో అదార్ పూనావాలాతో కలిసి ఉద్దవ్ ఠాక్రే,�
Wasim Wrote A Letter : ఉద్యోగమైనా ఇవ్వండి లేదా పిల్లను చూసి పెళ్లి చేయండంటూ..ఓ యువకుడు..నేరుగా ముఖ్యమంత్రికి రాసిన లెటర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పిల్లను చూసేందుకు వెళ్లిన సందర్భంలో..ఉద్యోగం ఉండాలనే షరతు విధిస్తున్నారని, ప్రస్తుతం తనకు జాబ్ లేకప�
wearing masks mandatory for next six months : కరోనా వైరస్ ఇంకా పూర్తిగా పోలేదు. దేశంలోని పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో తగ్గుముఖం పడుతుందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే..కొన్ని రాష్ట్రాలు కొన్ని నిబంధనలు అమలు చేస్తున్నా�
రంగేళి ఫేమ్ ఊర్మిళ మతోండ్కర్ శివసేన పార్టీలో చేరారు. మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సమక్షంలో అధికారికంగా ఆమె శివసేనలో చేరారు. శాసనమండలికి గవర్నర్ నామినేట్ చేసిన 12 మంది సభ్యుల లిస్ట్లో ఊర్మిలా మాటోండ్కర్ పేరు ఇప్పటికే ప్రతిపాదించబడి
Schools and Temples reopening after diwali : కరోనా మహమ్మారి వ్యాప్తితో మూతపడ్డ స్కూళ్లు, దేవాలయాలు, ప్రార్థనా స్థలాలన్నీ త్వరలోనే తిరిగి తెరుచుకోనున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ దీపావళి తర్వాతే పాఠశాలలను ప్రారంభించనున్నట్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే �
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ముంబై నుంచి మండిలోని తన గ్రామానికి తిరిగి వచ్చారు. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం మరియు శివసేనపై మాత్రం నిరంతరం దాడి చేస్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, అతని కుమారుడు ఆదిత్య ఠాక్రేలను నిరంతరం లక్ష్యంగా �
బాలీవుడ్ క్వీన్ కంగనాకు.. మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరు మరింత ముదురుతోంది. కంగనా మహా సర్కార్పై గవర్నర్కు ఫిర్యాదు చేయడంతో… ఈ వివాదం ముదురుపాకాన పడింది. మహారాష్ట్ర సర్కార్ తనపట్ల అమానుషంగా వ్యవహరించిందని కంగనా గవర్న�
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ శివసేన- వివాదంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హీరోయిన్ కంగనా రనౌత్ పేరు పెట్టకుండా టార్గెట్ చేశారు. ముంబైకి చాలా మంది వచ్చి పేరు సంపాదిస్తారని, కానీ వారు ముంబైకి తిరిగి అప్పును చెల్లించరు అంటూ విమర్శించారు.