Uddhav Thackeray

    త్వరలో ముంబైలో పాక్షిక లాక్ డౌన్!

    March 8, 2021 / 06:02 PM IST

    పరిస్థితి అదుపులోకి రాకపోతే..ముంబైలో మరోసారి లాక్ డౌన్ విధించేందుకు సర్కార్ సిద్ధమౌతోంది. అయితే..ఈసారి పాక్షికంగా విధించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

    శివసైనికుల అరాచకం….బీజేపీ నేతపై ఇంకుపోసి, చీరకట్టి, చెప్పులదండ, వేసి ఊరేగించారు

    February 8, 2021 / 05:34 PM IST

    Shiv Sena workers allegedly pour black ink on a BJP leader : మహారాష్ట్రలో శివసైనికులు రెచ్చిపోయారు. ముఖ్యమంత్రి ఉధ్ధవ్ ఠాక్రే ను విమర్శించిన వ్యక్తిపై ఇంకు చల్లి, చీరకట్టి, చెప్పుల దండవేసి ఊరేగించి పిడిగుద్దులతో దాడి చేసి అరాచకం సృష్టించారు. మహారాష్ట్రలోని పండరీపూర్ లోబీజేప�

    సీరంని సందర్శించిన సీఎం..అగ్నిప్రమాదంతో వెయ్యికోట్లకు పైనే నష్టం

    January 22, 2021 / 08:32 PM IST

    CM Uddhav Thackeray పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ ని శుక్రవారం(జనవరి-22,2021)మంత్రి ఆదిత్యఠాక్రేతో కలిసి మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే సందర్శించారు. సీరం ఇనిస్టిట్యూట్ లో గురువారం అగ్నిప్రమాదం జరిగిన సైట్ ని సంస్థ సీఈవో అదార్ పూనావాలాతో కలిసి ఉద్దవ్ ఠాక్రే,�

    ఉద్యోగమివ్వండి లేదా పెళ్లి చేయండి, సీఎంకు యువకుడి లేఖ

    January 15, 2021 / 08:30 PM IST

    Wasim Wrote A Letter : ఉద్యోగమైనా ఇవ్వండి లేదా పిల్లను చూసి పెళ్లి చేయండంటూ..ఓ యువకుడు..నేరుగా ముఖ్యమంత్రికి రాసిన లెటర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పిల్లను చూసేందుకు వెళ్లిన సందర్భంలో..ఉద్యోగం ఉండాలనే షరతు విధిస్తున్నారని, ప్రస్తుతం తనకు జాబ్ లేకప�

    కరోనా వైరస్ : ఆరు నెలలు Maskలు తప్పనిసరి

    December 20, 2020 / 03:32 PM IST

    wearing masks mandatory for next six months : కరోనా వైరస్ ఇంకా పూర్తిగా పోలేదు. దేశంలోని పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో తగ్గుముఖం పడుతుందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే..కొన్ని రాష్ట్రాలు కొన్ని నిబంధనలు అమలు చేస్తున్నా�

    శివసేనలో చేరిన ఊర్మిళ.. శివ బంధన్‌తో సభ్యత్వం

    December 1, 2020 / 03:45 PM IST

    రంగేళి ఫేమ్ ఊర్మిళ మతోండ్కర్ శివసేన పార్టీలో చేరారు. మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సమక్షంలో అధికారికంగా ఆమె శివసేనలో చేరారు. శాసనమండలికి గవర్నర్ నామినేట్ చేసిన 12 మంది సభ్యుల లిస్ట్‌లో ఊర్మిలా మాటోండ్కర్ పేరు ఇప్పటికే ప్రతిపాదించబడి

    దీపావళి తర్వాతే తెరుచుకోనున్న స్కూళ్లు

    November 8, 2020 / 04:39 PM IST

    Schools and Temples reopening after diwali  : కరోనా మహమ్మారి వ్యాప్తితో మూతపడ్డ స్కూళ్లు, దేవాలయాలు, ప్రార్థనా స్థలాలన్నీ త్వరలోనే తిరిగి తెరుచుకోనున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ దీపావళి తర్వాతే పాఠశాలలను ప్రారంభించనున్నట్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే �

    డ్రగ్స్ మాఫియాతో సీఎం కొడుకుకి సంబంధాలు.. కంగనా సంచలన వ్యాఖ్యలు

    September 15, 2020 / 11:15 AM IST

    బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ముంబై నుంచి మండిలోని తన గ్రామానికి తిరిగి వచ్చారు. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం మరియు శివసేనపై మాత్రం నిరంతరం దాడి చేస్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, అతని కుమారుడు ఆదిత్య ఠాక్రేలను నిరంతరం లక్ష్యంగా �

    మహారాష్ట్ర ప్రభుత్వంపై కంగనా పోరాటం.. గవర్నర్‌కు ఫిర్యాదు

    September 14, 2020 / 08:14 AM IST

    బాలీవుడ్‌ క్వీన్‌ కంగనాకు.. మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరు మరింత ముదురుతోంది. కంగనా మహా సర్కార్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంతో… ఈ వివాదం ముదురుపాకాన పడింది. మహారాష్ట్ర సర్కార్‌ తనపట్ల అమానుషంగా వ్యవహరించిందని కంగనా గవర్న�

    మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో కంగనాపై ఉద్ధవ్ థాకరే విమర్శలు

    September 7, 2020 / 08:09 PM IST

    బాలీవుడ్ నటి కంగనా రనౌత్ శివసేన- వివాదంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హీరోయిన్ కంగనా రనౌత్ పేరు పెట్టకుండా టార్గెట్ చేశారు. ముంబైకి చాలా మంది వచ్చి పేరు సంపాదిస్తారని, కానీ వారు ముంబైకి తిరిగి అప్పును చెల్లించరు అంటూ విమర్శించారు.

10TV Telugu News